విద్యుత్ లైన్లో మరమ్మత్తుల కారణంగా ఆసిఫ్ నగర్ విద్యుత్ సబ్డివిజన్ పరిధిలోని 11 కేవీ పోలీస్ మెస్ ఫీడర్, 11 కేవీ ఇలియాస్ రోడ్ ఫీడర్, 11 కేవీ రెడ్ హిల్స్ ఫీడర్, 11 కేవీ అంబా హాస్పిటల్ పీడర్, 11 కేవీ ఫతే దర్వాజా ఫీడర�
Hyderabad | జగద్గిరిగుట్ట ఫిబ్రవరి 18 : ఫీడర్ మరమత్తుల కారణంగా బుధవారం జగద్గిరిగుట్టలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ రాధా కిషన్ రెడ్డి తెలిపారు. షిరిడి హిల్స్ ఫీడర్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, షిరిడి హిల్�
అప్రకటిత విద్యుత్ కోతలు రైతులకు శాపంగా మారాయి. బోర్లపై ఆధారడి వ్యవసాయం చేసుకునే వారికి తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. కళ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి అన్నదాతలు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. జిల్�
ఎనిమిది నెలలుగా అద్దె బకాయి చెల్లించకపోవడంతో యజమాని విద్యుత్ ఫ్యూజులు తీసుకుపోయాడు. దీంతో శుక్రవారం రెడ్హిల్స్లోని హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అంధకారంలో మగ్గిపోయింది.
‘సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో 4 గంటలుగా కరెంటు లేదు. వర్షం ఆగి ఇప్పటికే 2 గంటలైంది. విద్యుత్ తీగలు దెబ్బతినడానికి భారీ గాలులు కూడా లేవు. అయినా..
రేవంత్ సర్కారు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకం క్షేత్రస్థాయిలో అబాసు పాలవుతున్నది. కాంగ్రెస్ ఆరు హామీల్లో ఒకటైన గృహజ్యోతి వేలాది మంది అర్హుల ఇండ్లల్లో వెలుగులు నింపలేకపోతున్నది. రెండు వందల యూనిట
విద్యుత్ శాఖలోని ఉద్యోగులను కొందరు కరెంట్ వినియోగదారులు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న తీరును తాము ఖండిస్తున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గురువారం ప్రకటించింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ జీవ
కరెంట్ కోతలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు, రైతులు విద్యుత్తు సబ్స్టేషన్ను ముట్టడించారు. కొన్ని రోజులుగా అప్రకటిత విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో ఆగ్రహానికి గురైన జనం మంగళవారం తలమడుగు మండ�
కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని వీడటం లేదు. గతంలో హెచ్సీఏ కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్తు సరఫరాను తొలగించామని స్వయంగా విద్యుత్తు అధికారులు చెప్పగా, తాజాగా మరోసారి ఉప్పల్ స్టేడియంలో కరెంట�
కాంగ్రెస్ పాలనలో పవర్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మంగళవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ�
‘రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవు.. ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అని మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేసి 24 గం టలు తిరగక ముందే �
అసలే ఉక్కపోత, అందులో అర్థరాత్రి పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్ర పోదామనుకునే సమయంలో కరెంట్ కట్. ఇంకేముంది. అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం, సందర్భం లే�
Current Cut | జగిత్యాల/జగిత్యాల రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారిక కార్యక్రమాలకు కూడా కరెంట్ కోతలు తప్పడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కల్యాణలక్ష్మీ చెక్కులను పంచుతుండగా సడెన్గా కరెంటు ప�