యథారాజా.. తథాప్రజా..’ ఈ సామెత విద్యుత్తు శాఖకు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు ప్రభుత్వం విద్యుత్తు కోతలు లేవు.. నిరుటి కంటే ఎక్కువే విద్యుత్తును సరఫరా చేస్తున్నామంటూ హూంకరిస్తుంటే.. విద్యుత్తు సంస్థల అధికారుల
మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 20 నిమిషాల పాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మూలమలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారమైంది.
వేములవాడ బల్దియా కార్యాలయానికి కరెంట్ కట్ అయింది. సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థకు 2.50 కోట్ల బకాయిలు పేరుకకుపోవడంతో సెస్ అధికారులు బుధవారం విద్యుత్ కనెక్షన్ తొలగించారు.
హైదరాబాద్లో రోజూ 2 గంటలు.. కరెంట్ కోతలు అంటూ వచ్చిన వార్తలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. వేసవిలో అధిక డిమాండ్ నేపథ్యంలో భాగంగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మ
Power Crisis | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రాకమకృష్ణారెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు..