Preity Zinta | బాలీవుడ్ నటి ప్రీతి జింతా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు హిందీతో పాటు తెలుగులోను నటించి అలరించింది. పలువురు సీనియర్ హీరోలతో కలిసి సందడి చేసింది. ఇప్పుడు సినిమాలు కాస్త
కూల్చివేతలతో పాటు చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా సీరియస్గా దృష్టి పెట్టిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా మొదట పన్నెండు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన డీపీఆర్లన
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీకి మేఘా కంపెనీ రూ.200 కోట్ల విరాళాన్ని అందజేసింది. శనివారం సీఎం సమక్షంలో వీసీ సుబ్బారావుకు చెక్కను ఇచ్చింది. ఈ నిధులత
ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఇక నుంచి ప్రతిఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటామ
రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలైన ఒలింపిక్స్, ఆసియాగేమ్స్ కోసం ఏర్పాటు చేస్తున్న జాతీయ అథ్లెటిక్స్ శిబిరానికి సాంఘిక సంక్షేమ గురుకుల యువ అథ్లెట్ కీర్తన ఎంపికైంది.
: జూబ్లీహిల్స్ రోడ్డు నం: 45లోని ఖాళీ స్థలంలో ప్రజలు సేద తీరేందుకు పార్కు ఏర్పాటు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. గురువారం ఉదయం కమిషనర్ రొనాల్డ్ రోస్ కేబీఆర్ పార్కు నుంచి రోడ్డు నం:45 వరకు ఆక�
జీహెచ్ఎంసీ పరిధిలో కుకల బెడదను నియంత్రించడం, కుక కాటు సంఘటనలను పునరావృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గదర్శకాలను అనుసరించి నూత�
హైదరాబాద్లో బిల్డర్లు కేవలం ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలకే పరిమితమవకుం డా సమాజ సేవలోనూ ముందుంటామని నిరూపిస్తున్నారు. కొవిడ్ సంక్షోభ సమయం లో అటు కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి తమ వంతు సాయం అందించిన బిల్డ�
సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి యాజమాన్యం కృషి చేయాలని, గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవోలు అభిప్రాయపడ్డారు.
ఉస్మానియా దవాఖానలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు తెలంగాణ సర్కారు పడుతున్న తపన, కల్పిస్తున్న సౌకర్యాలను చూసి ‘మేము సైతం’.. అంటూ హెచ్ఏఎల్ సంస్థ ముందుకొచ్చింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శని�
అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపా�
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 2.28 కోట్లు (సీఎస్ఆర్) ఫండ్ నిధులు విడుదల కావడంతో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ డీఈవో రమేశ్ కుమార్, ఎంపీపీ కల్లూరి హరి�