IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. ఐదుసార్లు చాంపియన్స్గా నిలిచిన సీఎస్కే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమ
వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్-18లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తిరిగి విజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బంతితో పాటు బ్యాట్తోనూ సమిష్టిగా రాణించ
సీజన్ ఆరంభంలో తడబడ్డ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-18లో వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. ఢిల్లీ, హైదరాబాద్పై ఇచ్చిన విజయాల ఊపులో ఉన్న హార్దిక్ పాండ్యా సేన.. వాంఖడేలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస�
IPL 2025 : ఐపీఎల్18వ ఎడిషన్లో నిరాశపరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్(Dewals Brewis)తో ఒప్పందం చేసుకుంది.
ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ వరుస ఓటములకు ఫుల్స్టాప్ పడింది. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో సత్తాచాటింది. సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నో �
IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ కోసం ఉత్తరప్రదేశ్ చేరుకున్న చెన్నై ఆటగాళ్లు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. తొలుత అయోధ్యలోని శ్రీ హనుమాన్ గర్హీ (Sri Hanuman Garhi)దేవాలయంలో పూజలు చేసిన క్రి�
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఐదు ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ.. మరోసారి ఆ జట్టు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచే�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతం అవుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు పెద్ద షాక్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) అనూహ్యంగా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
MS Dhoni | ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడోసారి ఓటమిపాలైంది. 25 పరుగుల తేడాతో సీఎస్కేని ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోన�
Dhoni : ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోనీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. హోంగ్రౌండ్లో జరిగే మ్యాచ్లో మళ్లీ ధోనీ కెప్టెన్సీ చేపడుతాడా అని అభి�
సోషల్మీడియా అనామకులను అందలమెక్కిస్తుంది! దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెన్నై సూపర్కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ అభిమాని ఆర్యప్రియా భూయాన్ ఉదంతం.
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్లో సీఎస్కే బ్యాటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత చర్చనీయాంశంగా మారింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్లో ధోన
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య జరిగిన ఈ సీజన్ తొలి ‘ఎల్క్లాసికో’ పోరులో చెన్నైదే పైచేయి అయింది.