చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమలో మహిళలపై వేధింపుల నివారణకు సినీ, ఇతర మీడియా రంగంలోని బాధ్యులు ముందుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. సమస్య పరిష్కారానికి ప్రామాణికమైన నియమ, నిబ�
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్పై, ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం బీఆర్కే భవన్ల
Special grade collector | రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్య
గ్రూప్-4 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నెల 29లోగా టీఎస్పీఎస్సీకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆద�
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ – 4 పోస్టుల నియామక ప్రక్రియపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, వివిధ శాఖల
తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్లు ప్రత్య�
2021-22 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎమ్మార్)లో నూక శాతంపై అధ్యయనం చేసేందుకుగాను సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి�
మిల్లులకు 4.3 లక్షల టన్నుల ధాన్యం తరలింపు ధాన్యం సేకరణకు సిద్ధంగా రూ.5,000 కోట్లు అందుబాటులో 7కోట్ల 80 లక్షల గన్నీ బ్యాగులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనుగోళ్లు అధికారుల సమీక్ష సమావేశంలో సీఎస్ సోమేశ్ హైదర
రాష్ట్రవ్యాప్తంగా 8వ విడత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విజయవంతంగా హరితహారం అమలుతో రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7.7% పెరిగిందని సీఎస్ సోమేశ్కుమార్ తెల
మిల్లింగ్ చేసిన వెంటనే ఎఫ్సీఐకి బియ్యం అధికారులకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్ల మిల్లింగ్ ద్వారా వచ్చే బియ్యం మొత్తాన్ని ఎఫ్సీఐకి పంపించాలని అధికా�
Minister KTR | అసెంబ్లీ కమిటీ హాల్లో వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ అయింది. స్థాయీ సంఘం చైర్మన్ విజయసాయి రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్�