హైదరాబాద్ : ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శని
ప్రాణ నష్టం జరుగకుండా చేసిన కృషికి ప్రశంస రాష్ట్ర యంత్రాంగానికి కేంద్ర బృందం అభినందన కృతజ్ఞతలు తెలిపిన సీఎస్ సోమేశ్ కుమార్ హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: భారీ వర్షాలు, వరదలు వచ్చినప్�
హైదరాబాద్ : భద్రాద్రి జిల్లాలో సహాయ, పునరావాస చర్యలపై సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండల
హైదరాబాద్ : గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. చరిత్రలో రెండోసారి 70 అడుగులను మించి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం గోదావరిలో 24.18లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. వరద మరింత
హైదరాబాద్ : రాష్ట్రంలో వరదలు, పునరావాస చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. రాష్ట్రం�
హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్�
ధరణి పోర్టల్లో రైతు సమస్యలను పూర్తిగా తొలగించిన ఆదర్శవంతమైన భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న రైతు సదస్సులకు జిల్లాలో సమర్థవంతంగా నిర్�
రైతుల భూసమస్యలను పరిష్కరించేందుకు 15వ తేదీ నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర�
ఈ నెల 15 నుంచి రెవె న్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుత�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు ఇతర రెవెన్యూ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15 �
ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించేందుకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నదని ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం ప్రశంసించింది. ఉత్తరప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివార
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివారం బీఆర్కే భవన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్�