CS Somesh Kumar | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. ప్రస్తుత తెలంగాణాలను పోల�
Telangana Govt | రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు హరితహారం పేరిట బృహత్ ప్రకృతి వనాలను అభివృద్ధి చేశామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంతో మెరుగైన ఫలితాలు వస్తున్న
CS Somesh Kumar | ప్రజా సేవ చేసేందుకు నియమితులైన అధికారులు మంచి ఆశయంతో ముందుకు సాగితే అద్భుతాలు సృష్టించవచ్చని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. డాక్టర్ మర్రి
Telangana | రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక ఆయా నియోజకవర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంప�
CS Somesh Kumar | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్త్రృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు.
CM KCR | ఎగువన భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని
CM KCR | రెబల్స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు ఆదేశించారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలను వైభవంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. బుధవారం సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులత
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలపై బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కలిసి జిల్లా కలెక