శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ రామానుజుల విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన శ్రీరామనగరం తెలంగాణా రాష్ట్రానికి �
హైదరాబాద్ : ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్, ఇక్రిసాట్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
జీవో 21 జారీచేసిన సీఎస్ సోమేశ్ మార్చి 1-15 మధ్య ఆన్లైన్లో దరఖాస్తులు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సి�
Legislative council | శాసన మండలిలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శాసనమండలిలో ఘనంగా జరిగాయి. మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ పాషా ఖాద్రీ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివ�
మరో ఐదుగురికి ఐజీలుగా,ఒక్కరికి డీఐజీగా.. ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 1997 బ్య�
జ్వర సర్వే చేస్తున్న ఆరోగ్య సిబ్బంది లక్షణాలుంటే వెంటనే ఐసొలేషన్ కిట్ కొవిడ్ను ఎదుర్కొనేందుకే సర్వే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వారంలో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం ప్రతి రోజు లక్షకుపైగా ని�
స్పౌజ్ కోటా, అప్పీళ్లు పరిష్కారం.. రేపోమాపో జీవో! విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించిందన్న ఉద్యోగ నేతలు.. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు (మ్
Aramghar Flyover | తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వ్యూహాత్మక రహదారి అభివృద్ధి
Ktr| ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు.
మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా కరోనా కట్టడికి 10 వరకు కఠిన ఆంక్షలు సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి కట్టడి కోసం రా్రష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉ�
Telangana | తెలంగాణలో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై