హైదరాబాద్ : జనగామలో ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. రూ.9 లక్షల విద్యుత్ బిల్లులు బక�
సీఎస్ సోమేష్ కుమార్ | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపు మార్గదర్శకాలు ప్రకటించి, బదిలీలు, పదోన్నతులు, అంతర్జిల్లా బదిలీల షెడ్యూల్ను విడుదల చేయాలని పీఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తి�
షాబాద్ : పోడు భూములపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం పోడు భూములపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ అధికారుల
CS Review on T-sat, SoftNet | సాఫ్ట్నెట్, టీశాట్ కార్యక్రమాలపై వర్కింగ్ బాడీతో బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
Firecrackers | బేరియం స్టాల్ వినియోగించి తయారుచేసిన పటాకులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హెచ్చరించారు. మంగళవారం
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్కుమార్ సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే�
సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది ధరణి విజయంలో వందల మంది అవిరళ కృషి బుక్లెట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ పోర్టల్ ఏడాది పూర్తి చేసుకోవడంపై ఎన్నారైల హర్షం హైదరాబాద్, అక్టోబ�
సీఎస్ను కోరిన టీఎన్జీవో కేంద్ర సంఘం హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి
అధికారులకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ఇతర గృహనిర్మాణ పథకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్క�