హైదరాబాద్ : రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై చీఫ్ సెక్రెటరీ సోమేశ్కుమార్తో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యాలయంలో సమీక్ష నిర్వహించినట్లు మంత�
Covid Vaccination | తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉంది. ప్రత్యేక కేంద్రాల ద్వారానే కాకుండా, మొబైల్ సెంట�
హైదరాబాద్కు మెట్రో ఎంతో అవసరం.. మరింత విస్తరిస్తాం మిగతా రంగాల్లాగే దానికీ సహకరిస్తాం ఎల్అండ్టీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ కరోనాతో ప్రయాణాలు తగ్గి ఆర్థిక నష్టాలు ఆదుకోవాలన్న ఎల్అండ్టీ ప్రతినిధు�
TS Cabinet Meeting | ఈ నెల 16న రాష్ట్ర కేబినెట్ సమావేశం | తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరుగనున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2న సమావేశం జరుగనున్నది. శాసనసభ సమావేశాలతో పాటు దళితబంధు పైలెట్�
హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృతోత్సవ్’లో భాగంగా ఈ నెల నుంచి ఏడాది పొడవునా రాష్ట్రంలో పలు సాంస్కృతిక, చైతన�
విద్యాసంస్థల్లో చర్యలు చేపట్టాలి: సీఎస్ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి ఈ నెల పదోతేదీలోగా వందశాతం వ్యాక్సిన్లు వేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో�
రాష్ర్టాలకు రుణాలపై ప్రత్యేక కమిటీ సిఫారసుహైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలకు రిజర్వు బ్యాంక్ అందించే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను (చేబదులు రుణాలను) రూ.47,010 కోట్ల నుంచి రూ.51,560 కోట్లక�
Dharani | నూతనంగా నియామకమైన ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త కలెక్టర్లకు ధరణి పోర్టల్పై అవగాహన కల్పించిన సీఎస్
సీఎస్కు అసోసియేషన్ వినతిహైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిప్యూటీ కలెక్టర్ల అస
Schools Reopening | రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అన్ని పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడుల్లో రోజురోజుకు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. మూడో రోజు 30.28 శాతం మంది విద్యార్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ఎగుమతులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులక