సీఎం కేసీఆర్ విజన్ ప్రకారం పని చేయాలి సచివాలయ ఉద్యోగులతో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులందరూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని, పేదలకు పారదర్శకంగా సేవలు అందించాలన
హైదరాబాద్: ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎస్ సోమేశ్కుమార్ అన్నారు. పదోన్నతులు కల్పించినందుకు సీఎస్ సోమేశ్ కుమార్కు సచివాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తె�
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ): ఉన్నత విద్యామండలి అఫిషియేటివ్ చైర్మన్గా నియమితులైన ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ను కలిశారు. అలాగే, తెలంగ�
నూతన జోనల్ విధానం ప్రకారం ట్రాన్స్ఫర్స్ సెప్టెంబర్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి వీఆర్ఏల పే స్కేల్ను త్వరలో నిర్ణయిస్తాం ట్రెసా ప్రతినిధులకు సీఎస్ సోమేశ్ హామీ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగా�
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు డీజీ న�
హైదరాబాద్ : నగరంలోని చంద్రాయణగుట్టలో గల ఉప్పుగూడ, పరివార్ టౌన్షిప్లో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ
ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇందులో 33%మహిళలకు.. రెండు జీవోలు జారీ.. ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్లు ఖరారుచేసిన ప్రభుత్వం.. మార్గదర్శకాలు జారీచేసిన సీఎస్ సోమేశ్కుమార్�
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ముగ్గురు సీనియర్ ఐఏఎస్ (1991 బ్యాచ్) అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలోని నిమ్స్ ఆస్పత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం సందర్శించారు. నిమ్స్ హాస్పిటల్ నందు మౌలిక సద
సీఎస్ సోమేశ్ కుమార్| కరోనా థార్డ్ వేవ్ ఆలోచన కూడా రాకూదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. మూడో ముప్పు రాదని, అయినా ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్| గ్రేటర్ హైదరాబాద్లో అందరికీ టీకాలే లక్ష్యంగా ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు సంయుక్తంగ�
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్
హైదరాబాద్ : రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్ను వంద శాతం కోవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ