సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి, షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో చోటుదక్కింది. రా
అర్హులందరికీ దళిత బంధు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:సీఎస్ కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు సాయం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభు�
సాహసోపేత నిర్ణయాలు ఒక్క కేసీఆర్కే సాధ్యం దళితుల సంక్షేమాన్ని కోరుకునేవారు స్వాగతించాలి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్, ఆగస్టు 14: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సోమవారం ప్రారంభిస�
Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు అద్భుతమైన పథకం, దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. క
Dalit Bandhu | కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు ఘనస్వాగతం లభించింది. సీఎస్కు, హరీశ్రావుకు మంత్రి గంగుల కమలాకర్, మేయ�
జనాభా ప్రాతిపదికన మంజూరుచేయండి జోన్ మారితే సీనియారిటీకి నష్టం జరగొద్దు సీఎస్తో భేటీలో టీజీవో, టీఎన్జీవో సంఘాల నేతల వినతి హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నూతన జిల్లాలకు కొత్త పోస్టులను మంజూరు చేయ�
క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ మూడు విభాగాల్లో విభజనకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేయటానికి నిర్ణీత గడువు విధింపు ఉద్యోగుల విభజన చరిత్రాత్మకం: ఉద్యోగ సంఘాలు హైదరాబ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు భేష్ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ప్రశంసలు హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బా�
హైదరాబాద్ : రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ ప్రశంసించారు. మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్�
హైదరాబాద్ : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ ఎం�
జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా వు ఈ నెల 15�
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. శనివారం ఆ�