మారేడ్పల్లి,జూన్ 24: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని,ఇప్పటి వరకు 96లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని ఇంకా రెండు రోజుల్లో కోటి డోసులకు చేరుకుంటామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ అ�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు అధికారులు పనిచేయాలని, స్ధానిక సంస్ధల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అదేవిధంగా గ్రామాల్లో రాత్రి బసలు చేసి పారిశుధ్ధ్యం ఇతర అభివృద్ధి క�
హైదరాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గౌడన్ల నిర్మాణాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తగు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశే�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ ఐఐటీ 1993 బ్యాచ్ విద్యార్థులు 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళంగా అందజేశారు. బ్యాచ్ ప్రతినిధి సురేశ్బాబు, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా రూ.1.5 కోట్ల
జీఎస్టీ కౌన్సిల్| కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్ర�
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఈ-ఆక్షన్ అన్నిదశల్లో పనులు సాఫీగా సాగేందుకు 4 కమిటీలు భూముల గుర్తింపు బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగింత వేలానికి ముందే లే ఔట్లకు అన్ని వసతులు, అనుమతులు స్థలం �
అన్నిశాఖలకు మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖల పరిధి లో ఉన్న భవనా లు, భూములు, ఇ తర ఆస్తుల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం అందించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను
హైదరాబాద్ : జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు టీమ్ వర్క్ తో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �
లాక్డౌన్ ఎత్తివేత| రాష్ట్రంలో పగటిపూట లాక్డౌన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు లాక్డౌన్ సడలింపునిచ్చింది. ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట వెసులుబాటును కల్పించింది.