తొలి రోజు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లువ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్ కొవి
మూడు రోజుల్లో 1.4లక్షల మందికి వ్యాక్సిన్ : సీఎస్ సోమేశ్కుమార్ | స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల్లో 1.4లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు సీఎస్ సోమేశ్కుమార్ త
జర్నలిస్టులకూ వేయాలని నిర్ణయం కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సూపర్ స్ప్రెడర్లందరికీ శుక్రవారం నుంచి వ్యాక్సిన్ వేయాలని, ఇందుకు ఏర్పాట్లుచేయాలని జిల్లా
పాశమైలారంలో రోజుకు 40 టన్నుల ఉత్పత్తి ప్రారంభం పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పటాన్చెరు, మే 25: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఎయిర్వాటర్ ఇండియా ప�
రాష్ర్టానికి ఉచితంగా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు థాయిలాండ్ నుంచి బేగంపేటకు మూడు ట్యాంకర్ల చేరిక సీఎస్ చేతులమీదుగా ప్రారంభం హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): దేశంలో తొలిసారి ప్రభుత్వ అవసరాల కోసం
30 వరకు పొడిగిస్తూ రెండ్రోజులక్రితం సీఎం నిర్ణయం తాజాగా జీవో జారీచేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత�
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన
దవాఖానల్లో ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు.. మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో జాప్యం జరగకూడదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారుల�
ధరణి రిజిస్ట్రేషన్ల నిలుపుదల | రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం రాష్ట్రంలో బెడ్స్ను భారీగా పెంచినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెరిగిన పడకలు రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్