కొవిడ్ నియంత్రణకు గరిష్ఠంగా అన్ని సౌకర్యాల వినియోగం తాత్కాలిక సిబ్బంది నియామకానికి జిల్లా కలెక్టర్లకు వెసులుబాటు 12 వేల ఆక్సిజన్ పడకల ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆద
సచివాలయం | తెలంగాణ సచివాలయంలోకి సాధారణ సందర్శకుల అనుమతిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రోజుకు 1.25 లక్షల మందికి వ్యాక్సినేషన్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిర్ధారణ పరీక్షలను రెండింతలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర�
సీఎస్కు కరోనా | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే పేర్కొన్నారు.
శంషాబాద్, ఏప్రిల్ 3: జీఎమ్మార్ ఇన్నోవెక్స్ నూతన వ్యాపార విభాగాన్ని శనివారం జీఎమ్మార్ గ్రూప్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ �
ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదుతప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: సోమేశ్కుమార్ హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలాంటి లాక్డౌన్ విధించడం లేదని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాం�
సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాలిధరణి అమలులో కలెక్టర్ల కృషి అభినందనీయంబహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరివీడియోకాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): గ్ర
త్వరలోనే భూ సమస్యల్లేని తెలంగాణ ఇప్పటికే 97-98 శాతం రికార్డులు క్లియర్ పోర్టల్లో ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ టీన్యూస్ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట�
అబిడ్స్ : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పదోన్నతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వ�