రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఒకేసారి 20మంది సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
క్యాబినెట్ సమావేశం ఈ నెల 30న జరుగనున్నది. సచివాలయం లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనున్నట్టు సీఎస్ శాంతి కుమా రి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో రైతు భరోసా పంపిణీపై విధివిధానాలకు
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్ను (N.Sridhar) ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.
గవర్నర్ కార్యదర్శిగా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతి కుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో గురుకులాలు, పాఠశాలల్లో రెండు, మూడు నెలలుగా వరుస ఫుడ్ పాయిజ న్ ఘటనల నేపథ్యంలో సర్కారులో చలనం వ చ్చింది. ఇన్నాళ్లు చిన్న ఘటనలుగా చూపుతూ నిర్లక్ష్యం చేసింది.
MLA Megha Reddy | కాంగ్రెస్ పాలనలో సామాన్యులకే కాదు, ప్రజాప్రతినిధులకు కూడా కనీస గౌరవం దక్కడం లేదు. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి( MLA Megha Reddy) సెక్రటేరియట్లో (Secretariat) చేదు అనుభవం ఎదురైంది.
సచివాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్' విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
Group-1 Mains | ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జార�
Group-1 Mains | ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను టీజీపీఎస్సీ సిద్ధం చేసింది. ఈ నెల 14వ తేదీన హాల్ టికెట�
Telangana | రాష్ట్రంలో సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
ప్రజాపాలన దినోత్సవాన్ని (Praja Palana Dinotsavam) శాసనసభ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుష్పాంజలి
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో దసరా నుంచి కోర్సులను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు (IPS Promotions) లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను (IAS Transfers) ప్రభుత్వం బదిలీ చేసింది. వాణిజ్య పన్ను శాఖ కమిషనర్ టీకే శ్రీదేవితోపాటు మరో ఏడుగురు ఐఏఎస్లను కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ�