Telangana | రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రం లో 21 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుక్రవారం నూ తన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యతోపాటు నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులుగా, సీపీలు,
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్
జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హైదరాబాద్లోని గన్పార్క్లో (Gunpark) తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులకు పుష్పా�
SP Chandramohan | ల్లా ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తున్న శరత్ చంద్ర పవార్ను తెలంగాణ స్టేట్ పో
సచివాలయ (Secretariat) ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా సెక్రటేరియట్లో (Secretariat) నిర్మించిన ఆలయం, మసీదు, చర్చిని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నల్లపోచ్చ ఆలయ (Nalla Pochamma temple) ప్రారంభ వేడుకులను ఘనం�
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్పై మంత్రి కేటీఆర్ (Minister KTR) అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని హైదరబాద్ రైల్ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధ�
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోలొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం డా.బిఆర్
Heavy Rains | రాష్ట్రంలో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరో 48 గంటలపాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్
IAS Officers Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్గా బీ గోపి, కరీంనగర్ అదనపు కలెక్టర్గా ప�
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిపై సీఎస్ శాంతికుమారి ఆరా తీశారు. వరద తీవ్రత, పునరావాస కేంద్రాల పరిస్థితిని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భద్రా�
Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో
Telangana | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జూన్ 15 నుం�