Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా కోరెం అశోక్ రెడ్డి నియామకం అయ్యారు. సీసీఎల్ఏ ప్రత్యేకాధికారిగా ఆశిష్ సంగ్వాన్, సీసీఎల్ఏ కార్యద�
Women's Day | హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు( Govt Woman Employees ) తెలంగాణ సర్కార్( TElangana Govt ) సాధారణ సెలవు ప్రకటించింది.
సేఫెస్ట్ స్టేట్గా తెలంగాణ (Telangana) ఉందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi kumari) అన్నారు. మహిళలందరూ వెనకడుగు వేయకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ వచ్చాక షీ టీమ్స్ (She Teams) వచ్చాయన
నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.
CM KCR | మహహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీతకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ
CS Shanti Kumari | రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన శాంతి కుమారి డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో
CS Shanti Kumari | తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శాంతి కుమారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తనకు సీఎస్గా అవకాశం కల్పించినందుకు
CS Shanthi Kumari | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ ఆఫీసర్ శాంతి కుమారి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.