వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబును రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు (వ్యవసాయరంగ వ్యవహారాలు)గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో ఐదేండ్లపాట
Secretariat | రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలను శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్�
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెండింగ్లో ఉన్న 1266 మంది కారుణ్య నియామకాలను రెండు వారాల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
ప్రస్తుత వానకాల సీజన్లో లబ్ధిదారులకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం అందించాల్సి ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ వేగవంతం చేసి వారంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణకు వీలుగా నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం కోరింది. ఈమేరకు సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, అసోసియేట్�
తెలంగాణ ఏర్పాటు తర్వాత సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని చిమ్నాపూర్ గ్రామంలో గురువారం దశాబ్ది ఉత్సవాల్లో �
అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరుణంలో ధాన్యం కొనుగోళ్లను అన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో, వేగంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమం ఈ నెల 30న మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుండగా, సంబంధిత అధికారులు, ఉద్యోగులంతా 12 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆద�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు భరోసా కల్పి�
రాష్ట్రంలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై సాధించిన పురోగతిని పరిశ్రమల శ�
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియ�
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమించినందుకు సీఎం కేసీఆర్కు తమిళనాడు మాజీ సీఎస్, జనసేన పార్టీ సలహాదారు, ప్రముఖ కాపు సమాజం నాయకుడు ఆర్ రామ్మోహన్రావు ధన్యవాదాలు తెలిపారు.