తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఆర్ లింబాద్రిని, వైస్ చైర్మన్గా వీ వెంకటరమణను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం జీవో జారీచేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం �
Telangana | వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల వివరాలను సేకరిస్తోంది. ఈ క్రమంలోనే రిటైర్�
సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని అధికారులు ప్రొటోకాల్ను పాటించడం లేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన జిల్లా కలెక్టర్, సీఎస్, అసెంబ్లీ స్పీకర్కు లేఖల ద్వారా ఫిర్యాదు చేశ�
గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలైన ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తు వివరాల ఆప్లోడ్లో తీసుకుంటున్న విధానాలపై సమగ్�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిసం)లు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందా (పీపీఏ)లపై సమగ్ర అధ్యయనం జరిపి ని�
అధికార భాషా సంఘం చైర్పర్సన్గా మంత్రి శ్రీదేవి నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
Vice President | ఈ నెల 27న హైదరాబాద్కు భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధంఖర్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమార�
రాష్ట్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రేవంత్ర�
టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం తన రాజీనామా లేఖను సీఎస్ శాంతికుమారికి పంపారు. తన పదవీకాలంలో సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు జరుగుతున్నాయి. శనివారం ముగ్గురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జార�
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23నే దసరా సెలవును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ నెల 24న విజయదశమి సెలవును ఖరారు చేసింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ దసరాను 23నే నిర్వహించాలని నిర్ణయించ�
ఈ నెల 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి క
Interview | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రాయిగూడకు చెందిన కుస్రం నీలాదేవి అలియాస్ పెందూర్ నీలాబాయి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా