హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రపంచ ఇంధన మార్కెట్లకు స్వాగతించదగిన పరిణామం. అయితే ఈ కీలకమైన జలమార్గం గుండా సాధారణ చమురు ప్రవాహాలను పునరుద్ధరించడానికి �
Petrol | పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చింది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్లో ఇంధన కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఒక్కో వాహనానికి లేదా కస్టమర్కు రోజుకు 200 లీటర్లకు మించ�
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. దాదాపు మూడున్నర నెలలుగా (ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది) సాగుతున్న ఈ పోరు.. ఇప్పుడప్పుడే ఆగే అవకాశాలు కనిపించడం లేదు. ఆ మధ్య శాంతి కోసం చర్
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు త్వరలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. త్వరలోనే ఇథనాల్ ఆధారిత వంట పొయ్యిని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
క్రూడ్ ఆయిల్తోపాటు, ఇంధనం ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఎదురు చూపులు.. కట్టెల కోసం మహిళలు అడవిబాట పటాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో గ్యాస్ కోసం ఇన్ని కష్టా ల
క్రూడ్ ఆయిల్ పెటుబ్టడి అని ఒకరు.. స్టాక్ మార్కెడ్ పడిపోయిందంటూ మరొకరు.. మరిన్ని లాభాలిస్తాం ‘జీరో టూ హీరో’ చేస్తామని మరొకరు నమ్మిస్తూ ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ను మూడు సైబర్ నేరగాళ్ల ముఠాలు మోసం చేసి ర�
రూపాయి మరింత దిగజారింది. వరుసగా తొమ్మిదిరోజూ బుధవారం కూడా చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు కోల్పోయి 96.86కి జారుకున్నది.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఎకడా కొరత లేదని చమురు మారెటింగ్ కంపెనీలు(ఓఎంసీలు) స్పష్టం చేశాయి.
Sanjay Malhotra : దేశంలో పెట్రో ధరల పెంపుపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ వార్, క్రూడాయిల్ ధరల పెరుగుదల కారణంగా దేశంలో పెట్రో ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు.
Hardeep Singh Puri : దేశంలో చమురు సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర చమురు సరఫరా మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. చమురు సరఫరాలో ఇబ్బందులేమీ లేవని ప్రకటించారు. దేశంలో తగినన్ని చమురు నిల్వలున్నాయన�
Crude Oil | అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే, దీనికి ప్రతిగా అమెరికా కూడా హొర్ముజ్ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేసింది. హొర్ముజ
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతుండటంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు�
Oil Price | ఇరాన్ ఓడరేవుల (Iran Ports) ను అమెరికా (USA) దిగ్బంధించడంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ అణుఒప్పందం చేసుకునే వరకు హర్మూజ్ (Hormuz) దిగ్బంధనం కొనసాగతుందని అమెరికా అధ్యక్షుడు (US President) ట్రంప్ (Trump) పేర్కొ�
ఆంక్షలు, దిగ్బంధం ఎగుముతులను అడ్డుకోవడంతో ఇరాన్లో ముడి చమురు పేరుకుపోతున్నది. ఇరాన్ చమురు ఉత్పత్తిలో 90 శాతానికి పైగా ఉత్పత్తి చేసి, 3 కోట్ల బ్యారెళ్ల వరకు ముడి చమురును నిల్వ చేయగల ఖర్గ్ ద్వీపంలోని నిల�
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలు చవిచూశాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 852 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు నష్టపోయింది.