దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న సూచీలు చివర్లో లాభాల
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సోమవారం లాభాల్లో ముగిసినప్పటికీ.. మంగళవారం నష్టాల బాటలోనే సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు నష
మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ.. భారత్కు గట్టిగానే తగులుతున్నది. దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి.
E20 petrol : ఇథనాల్ (ఈ20) పెట్రోల్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాహనదారులు ఈ20 పెట్రోల్ను వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్రం సమర్ధించుకుంటూ వస్తోంది. తాజాగా ఈ20 పెట్రోల్ వినియోగ
Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసింది. మార్కెట్ నష్టాల్లో ముగియడం మదుపర్లకు ఆందోళన కలిగిస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 331 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 102
Gold Price | ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడి చమురు (Crude Oil) ధరలు తగ్గడం, పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక
Crude Oil | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 90 డాలర్ల మార్క్ను దాటింది. హర్మూజ్ జలసంధ
Ukraine War | ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని ముగించేందుకు గతంలో చర్చలు జరుగుతున్న సమయంలో భారత (India) సైన్యాన్ని శాంతి పరిరక్షక దళంగా పంపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన ఓ దశలో అమెరికా (USA) అత్యున్నత స్థాయిలో చర
హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రపంచ ఇంధన మార్కెట్లకు స్వాగతించదగిన పరిణామం. అయితే ఈ కీలకమైన జలమార్గం గుండా సాధారణ చమురు ప్రవాహాలను పునరుద్ధరించడానికి �
Petrol | పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చింది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్లో ఇంధన కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఒక్కో వాహనానికి లేదా కస్టమర్కు రోజుకు 200 లీటర్లకు మించ�
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. దాదాపు మూడున్నర నెలలుగా (ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది) సాగుతున్న ఈ పోరు.. ఇప్పుడప్పుడే ఆగే అవకాశాలు కనిపించడం లేదు. ఆ మధ్య శాంతి కోసం చర్
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు త్వరలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. త్వరలోనే ఇథనాల్ ఆధారిత వంట పొయ్యిని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
క్రూడ్ ఆయిల్తోపాటు, ఇంధనం ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఎదురు చూపులు.. కట్టెల కోసం మహిళలు అడవిబాట పటాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో గ్యాస్ కోసం ఇన్ని కష్టా ల
క్రూడ్ ఆయిల్ పెటుబ్టడి అని ఒకరు.. స్టాక్ మార్కెడ్ పడిపోయిందంటూ మరొకరు.. మరిన్ని లాభాలిస్తాం ‘జీరో టూ హీరో’ చేస్తామని మరొకరు నమ్మిస్తూ ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ను మూడు సైబర్ నేరగాళ్ల ముఠాలు మోసం చేసి ర�