మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన అగ్నిగుండాలు ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం వేకువజాము వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఆలయ వర్గాల నేతృత్వంలో వికారాబాద్ జిల్లా కెంపిన మఠం మ�
ఫాల్గుణ మాసం చివరి ఆదివారం సందర్భంగా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత ఐనవోలు మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరాగా, మల్లన్న నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల 11వ ఆదివారానికి వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. 60వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.
వేములవాడ రాజన్న క్షేత్రానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఆలయ గర్భగుడిలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.
బుగులు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మండల కేంద్రంలోని స్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నా యి. వేడుకల్ల్లో భాగంగా శనివారం ఉదయం హో మం, బలిహరణం నిర్వహించారు.
బంజారాహిల్స్లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో 25న శ్రీ గౌర పూర్ణిమ ఉత్సవం జరుగుతుందని నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయని, ముఖ్య అత�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం శృంగార డోలారోహణంతో పరిపూర్ణమయ్యాయి. విశ్వక్సేన, పుణ్యాహవాచనం, హవన పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు.
పంచావతారమూర్తి యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ స్వామి తిరు కల్యాణోత్సవం అనంతరం బుధవారం విశేష ఘట్టమైన చక్రతీర్థ స్నానాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రధానాలయంలో కల్యాణ లక్ష్మీనృసింహ స్వామ�
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. సెలవుల్లో భక్తులు తల్లుల దర్శనానికి క్యూ కడుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరల�
భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవాల 9వ ఆదివారం సందర్భంగా 35వేల మంది కొమురవెల్లికి వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ తెలిపా�
జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శనివారం భక్తిశ్రద్ధలతో చక్రస్నానం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శంఖు చక్రాలను పుష్కరిణిలోకి తీసుకు
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పలు శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయాల్లో శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ దర్శించుకున్నారు.