భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సెలవుదినంతోపాటు కార్తీకమాసం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ �
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనానికి ఆదివారం లక్షల్లో భక్తులు తరలివచ్చారు. అయితే జనం పోటెత్తడంతో పోలీసులు వారిని అదుపు చేయడంలో విఫలమయ్యారు. మహాగణపతిని దర్శించుకొని ఐమాక్స్�
మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కొన్ని రోజుల నుంచి మంజీరా పరవళ్లు తొక్కడంతో ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం మూసివేసిన
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన ఏడుపాయల వనదుర్గమ్మను ఆదివారం భారీగా భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఒడిబి�
శ్రావణమాసం తొలి సోమవారం పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం బోధన్ ఏకచక్రేశ్వరాలయం, భిక్కనూరు సిద్ధిరామేశ్వరాలయం, ఆర్మూర్ నవసిద్ధ�
ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దేవతామూర్తులకు పూజలు చేశారు. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయంలో రుద�
జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని ఉదయాన్నే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకొన్నారు. అర్చకులు అభిషేకాలు, అర్చ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో తిరు మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, �
బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. అమ్మవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందు గా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించ
మరో రెండురోజుల్లో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చే�
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా ఆలయాల ప్రాంగణాల్లో జైబోలో హనుమాన్ కీ జై.. అంటూ నినదించారు.
నల్లమల ప్రాంతంలోని సలేశ్వరం క్షేత్రానికి సోమవారం నుంచి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉ త్సవాలను అటవీ శాఖ మూడు రోజులకు అనుమతించడం, రాత్రి వేళ ప్రయాణాన్ని నిషేధించడంతో భక్తు �