ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం జర�
అకాల వర్షాలతో అన్నదాతలు సతమతమైపోతున్నారు. గత రాత్రి చెన్నారావుపేట మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు.
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కండగండ్లే మిగిల్చింది.
ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ఆఖరికి కన్నీరే మిగులుతున్నది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చేసిన కష్టమంతా వర్షార్పణమవుతున్నది. ఇటీవల వరుసగా భారీ ఈదురు గాలులతో కురుస్తున్న వానలకు పంట తడిసి ముద్దవుతున్నది. మామ
ఇటీవల కురిసిన వడగండ్ల వర్షంతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు.
వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల ఇన్పుట్ సబ్సిడీ అంచాలని, అలాగే రైతులకు వానకాలం సాగుకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ�
అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కండగండ్లు మిగిల్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పడిన వానకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పంట చేతికందే దశలో నేలపాలైంద�
జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. సుమారు 61 గ్రామాల్లో 271 మంది రైతులకు చెందిన దాదాపు 600 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్నగర్ మండలం ఈస్గాం గ్రామ పంచాయతీ పరిధి
రెండు రోజులు కురిసిన వడగండ్ల వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం 13 జిల్లాల్లో 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.