మొంథా తుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయని, ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
తుఫాన్తో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలని వీణవంక మండల బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం �
మొంథా తుఫాన్ ప్రభావంతో నిర్మల్ జిల్లాలోని రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో వరి చేలు నేలకొరిగాయి. దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట గ్రామంలో రైతు వంగాల సాయికి చెంది�
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ రైతన్నలను నిండా ముంచింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం పడగా, వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. 62 వేల ఎకరాల్లో సాగు కాగా.. పంట చేతికొచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట దెబ్బతినగా.. రైతు లు నష్టపోవాల్సి వచ్చింది. కాత దశలో ఉండగా వర్షాల వల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యేడాది రైతులు 43,300 పైగా ఎకరాల్లో పత్తి సాగుచేశారు. మొదట చేన్లు బాగా ఉండడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని మురిసిపోయారు.
ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం జర�
అకాల వర్షాలతో అన్నదాతలు సతమతమైపోతున్నారు. గత రాత్రి చెన్నారావుపేట మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు.
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కండగండ్లే మిగిల్చింది.