Crops damaged | ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరు అందక జిల్లాలో పంటలు ఎండిపోయిన రైతులకు స్టేషన్ ఘన్పూర్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు.
జిల్లాలో వర్షాలు, వరదలు తగ్గి దాదాపు 20 రోజులు దాటింది. అయినా పంటలు కోల్పోయి, భూములు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారమూ అందలేదు. పైగా సర్వేల పేరుతో పక్షం రోజులపాటు అధికారులు కాలయాపన చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భా రీ వర్షాలు పలు మండలాల్లో భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరదల ధాటికి పంటలు కొట్టుకపోగా కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి.
రైతులకు భరోసా ఏదీ..? వడగండ్ల వర్షం, ఈదురుగాలులతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రైతుల గురించి పట్టించ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 3,037 ఎకరాలు, మక్క 24, పెసర 32, నువ్వులు 4 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిం