అకాల వర్షంలో పంటలకు తీవ్రనష్టం జరిగింది. బుధవారం రాత్రి మెదక్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్త్తరు వర్షం పడింది. మొక్కజొన్న, వరి,కూరగాయ పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రేగోడ్�
మల్కపేట కాల్వ నీళ్ల్లు వస్తాయనే నమ్మకంతో ఈ సారి పంట వేసిన తిమ్మాపూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నమ్మినందుకు నట్టేట మునిగే ప్రమాదం ఏర్పడింది. కాలువలో నీళ్లు రాక, బోరు బావుల్లో నీళ్లు లేక, వరుస తడుల
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రైతు రిక్కల శ్రీనివాస్రెడ్డి ఇటీవల కురిసిన మొంథా తుపానుతో పంటనష్టం జరిగి ఆత్మైస్థెర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. రైతు రిక్�
వానకాలంలో కురిసిన అధిక వర్షాలు రైతులకు అపారనష్టం మిగిల్చాయి. సంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా పంటనష్టం జరిగింది. ప్రభుత్వం 33 శాతానికిపైగా పంటనష్టం వాటిల్లితేనే నష్టంగా పరిగణిస్తుంది. దీంతో లక్ష ఎక�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొంథా తుపాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గ్రేటర్ వరంగల్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ముంచెత్తింది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలోని రైతులను పెద్ద ఎత్
మొంథా తుపాను గాయాల నుంచి మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రైతులు కోలుకోవడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో నీటిపాలు కావడంతో రైతులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మొంథా తుపాను �
వానకాలం సాగు పత్తి రైతుకు కలిసిరాలేదు. అధిక వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. 33శాతానికి పైగా పంటనష్టం జరిగితేనే పరిహారానికి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం రైతులక�
అకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. దీం తో అన్నదాతలు ఆగమవుతున్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురవగా, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడా వాన పడింది. దీంతో కోతకు వచ్చిన వర�
ఆరుగాలం పండించిన పంట కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే వెంటనే కొనుగోలు జరగక కడుపు మండిన రైతులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల తహసీల్ కార్యాలయం ఎదుట సోమవారం తడిసిన ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. అనంత�
మొంథా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే కోరారు. పత్తి ఎకరాకు రూ.లక్ష, వరికి రూ.70 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స
హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని అన్ని గ్రామాలలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవా లని సిపిఎం పార్టీ నాయకుడు ఓరుగంటి సాంబయ్య డిమాండ్ చేశారు.
రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ముత్యాల చెరువు ప్రాజెక్టు తెగిపోయి ఆ గ్రామానికి వెళ్లే రోడ్డు బ్రిడ్జి వద్ద మొత్తం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు సాగడం కష్టంగా మారింది. ఆ గ్రామం నుంచి మండల కేంద�
రైతన్నను వర్షం వెంటాడుతూనే ఉన్నది. మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. శనివారం కొంత ఎండ రావడంతో �
‘మొంథా తుపాన్ నిండాముంచింది. భారీ వర్షాలతో వరి, పత్తి, మక్కజొన్నతో పాటు కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా నష్టం జరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తెలియన