ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలుచోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మార్కెట్లు,
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి రైతులు భారీగా పంటలు నష్టపోయారు. మార్కెట్ యార్డులకు తెచ్చిన మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.
ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. దీంతో ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగం�
సాలూరా మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న తదితర గ్రామాలతోపాటు మద్నూర్ మండలంలోని సుల్తాన్పేట్ గ్రామంలో శనివారం సాయంత్రం బలమైన ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా.. వ�
జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వ రం, కందుకూరు తదితర ప్రాంతాల్లో వరితోపాటు కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా.. మామిడి �
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించింది. ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 30 వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నద�
అకాల వర్షంలో పంటలకు తీవ్రనష్టం జరిగింది. బుధవారం రాత్రి మెదక్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్త్తరు వర్షం పడింది. మొక్కజొన్న, వరి,కూరగాయ పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రేగోడ్�
మల్కపేట కాల్వ నీళ్ల్లు వస్తాయనే నమ్మకంతో ఈ సారి పంట వేసిన తిమ్మాపూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నమ్మినందుకు నట్టేట మునిగే ప్రమాదం ఏర్పడింది. కాలువలో నీళ్లు రాక, బోరు బావుల్లో నీళ్లు లేక, వరుస తడుల
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రైతు రిక్కల శ్రీనివాస్రెడ్డి ఇటీవల కురిసిన మొంథా తుపానుతో పంటనష్టం జరిగి ఆత్మైస్థెర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. రైతు రిక్�
వానకాలంలో కురిసిన అధిక వర్షాలు రైతులకు అపారనష్టం మిగిల్చాయి. సంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా పంటనష్టం జరిగింది. ప్రభుత్వం 33 శాతానికిపైగా పంటనష్టం వాటిల్లితేనే నష్టంగా పరిగణిస్తుంది. దీంతో లక్ష ఎక�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొంథా తుపాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గ్రేటర్ వరంగల్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ముంచెత్తింది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలోని రైతులను పెద్ద ఎత్
మొంథా తుపాను గాయాల నుంచి మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రైతులు కోలుకోవడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో నీటిపాలు కావడంతో రైతులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మొంథా తుపాను �