ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతన్న ధాన్యం అమ్ముకునేందుకు గోస తీస్తున్నాడు. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15 రోజులుగా లారీల కొరత సాకు చూపుతూ కొనుగోలు చేయడం లేదు. అధికారులు కనీసం మ్యాచర్ చూడడం ల
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలని, కొనుగోళ్లను వేగవంతం చే�
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు రైతులు ఇన్ని తిప్పలు పడాలా?, అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితవుతున్నదని, ఆ ధరలకు పంటలను మాత్రం కొనుగోలు చేయడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
కొన్ని రోజులుగా అగ్నిప్రమాదా లు సంభవిస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. రైతులు యాసంగిలో జొన్న, మక్క సాగు చేశారు. ఇప్పటికే రెండు పంటల కోతలు ప్రారంభం కాగా.. మక్క కొనుగోళ్లు జరుగు
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఆదివారం నాటి అకాలవర్షానికి పంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్ర�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సర్కార్ కొనుగోలు చేయకపోవడం రైతుల ప్రాణాల మీదికి తెచ్చింది. నాలుగు రోజులుగా మండుటెండలో నిరీక్షించి ఓ రైతు వడదెబ్బతో వడ్లకుప్పపైనే నేలకొరగగా, నెలరోజులకు ప్రారంభమైన సెంటర�
రైతులు పండించిన పంటలను ప్రభుత్వం బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరిం�
షార్ట్సర్క్యూట్, అగ్నిప్రమాదాల్లో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బోథ్ మండలంలో అగ్నిప్రమాదాల్లో పంటలు
ఆదిలాబాద్ జిల్లాలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో కష్టపడి పండించి న పంటను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింద�