ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులపై ఎలాంటి వివక్ష చూపకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని మఖ్దూమ�
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు ఆయిల్పామ్ పరిశ్రమ.సంప్రదాయ పంటల సాగుతో పాటు వాణిజ్య పంటల సాగును కేసీఆర్ ప్రోత్సహించారు. రైతులకు లాభాలు చేకూర్చేందుకు సిద్దిపేట జిల్లాలో ఆయిల్పామ్ పంట సాగ�
సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం, ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగ
Nagam Janardhan Reddy | జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నింపి రైతుల పంటలకు సాగు నీరు అందించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో నీటి చుక్కకు ఎరుగని ప్రాంతం గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సస్యశ్యామలం కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేండ్లలో తిరిగి రైతులకు గడ్డు పరిస్థితులు దాప
ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకు గడ్డు కాలం దాపురించింది. సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. విద్యుత్ కోతలు మామూలే. పొట్ట దశలో ఉన్న పొలాలకు నీళ్లు సరిపోవడంలేదు. ఫలిత�
కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కెనాల్ ద్వారా వస్తున్న గోదావరి జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్ బస్టాండ్ వద్ద లింగారెడ్డిపల్లి,రాంసాగర్,�
చెరువుల్లో నీటి చుక్క లేక భూగర్భ జలాలు అప్పుడే అడుగంటడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దాంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సామల మురళికి చెందిన వ్యవసాయ పొల�
రైతుల పంటల సాగు కోసం 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టును నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పెనుబల్లి మండలంలోని పులిగొండం చెరువు (ప్రాజెక్టు) ఆయకట్టు రైతులు ఆరోపిస్తున�
ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, వెంకటగిరి రైతులు ధర్నా చేపట్టారు.