ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సోయాబిన్ను క్వింటాల్కు మద్దతు ధర రూ.5,328తో సేకరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా రైతులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా 2500ఎకరాల పట్టా భూములను కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘అధికారంలోకి వచ్చిన తక్షణమే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం. వివిధ కారణాలతో పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందిస్తాం’ ఇదీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. కానీ అధికారంల
మొంథా తుపాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి డిమాండ్ చేశారు. మండలంలోని సూర్యాతండా, పరిసర గ్ర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు సంక్షోభ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. భారీ వర్షాలు, వరదలు అన్నదాతలను నష్టాల ఊబిలో ముంచేశాయి. గోదావరి, ప్రాణహిత వరదల దాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నీట ముని�
సాగు తప్ప మరేమీ రాని అమాయకం ఒకవైపు, వాగుడు తప్ప మరేమీ రాని మాయకత్వం మరోవైపు. సాలంతా కష్టాలు వాళ్లవి, సీజనల్గా తప్పించుకొని తిరిగే తీరు వీళ్లవి. ఆకలి తీర్చేందుకు తీవ్ర ఆత్రుతతో కడుపు కట్టుకునే దైన్యం అతడి
వరి పొట్టకొచ్చింది.. మక్కజొన్న కంకి పెడుతున్నది.. పత్తి పూతకొస్తున్నది.. ఈ దశలో ఆయా పంటలకు యూరియా తప్పనిసరి. ఇప్పుడు యూరియా వేస్తేనే పంటల్లో ఎదుగుదల ఉండి, దిగుబడి పెరుగుతుంది.