మొంథా తుపాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి డిమాండ్ చేశారు. మండలంలోని సూర్యాతండా, పరిసర గ్ర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు సంక్షోభ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. భారీ వర్షాలు, వరదలు అన్నదాతలను నష్టాల ఊబిలో ముంచేశాయి. గోదావరి, ప్రాణహిత వరదల దాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నీట ముని�
సాగు తప్ప మరేమీ రాని అమాయకం ఒకవైపు, వాగుడు తప్ప మరేమీ రాని మాయకత్వం మరోవైపు. సాలంతా కష్టాలు వాళ్లవి, సీజనల్గా తప్పించుకొని తిరిగే తీరు వీళ్లవి. ఆకలి తీర్చేందుకు తీవ్ర ఆత్రుతతో కడుపు కట్టుకునే దైన్యం అతడి
వరి పొట్టకొచ్చింది.. మక్కజొన్న కంకి పెడుతున్నది.. పత్తి పూతకొస్తున్నది.. ఈ దశలో ఆయా పంటలకు యూరియా తప్పనిసరి. ఇప్పుడు యూరియా వేస్తేనే పంటల్లో ఎదుగుదల ఉండి, దిగుబడి పెరుగుతుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి చేతికందకుండా పోయాయి. పలుచోట్ల పంటల నష్టంపై సర్వే పూర్తి చేసినా, ఇప్పటి వరకూ సర్కారు నుంచి ఎలాంటి సాయం అంది�
ప్రస్తుత సీజన్లో పంటలకు యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. అదును పోయిన తర్వాత ఎరువులు ఎలా వేస్తామంటూ కాంగ్రెస్ స