ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి చేతికందకుండా పోయాయి. పలుచోట్ల పంటల నష్టంపై సర్వే పూర్తి చేసినా, ఇప్పటి వరకూ సర్కారు నుంచి ఎలాంటి సాయం అంది�
ప్రస్తుత సీజన్లో పంటలకు యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. అదును పోయిన తర్వాత ఎరువులు ఎలా వేస్తామంటూ కాంగ్రెస్ స
భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో శనివారం �
నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, భీమ్గల్, బోధన్, సాలూర, నవీపేట తదితర మండలాలు భారీ వరదలతో అతలాకుతలమయ్యాయి.
పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతులకు అవసరమైన దాంట్లో సగం యూరియా కూడా సరఫరా చే�
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సుమారు మండలంలో 2వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని, ఈ బాధిత రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.40 వేలు ఇవ్వాలని బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, కామారెడ్డి మాజ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు, మంజీరా వరద నీటితో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న తుఫాన్ కారణంగా మధిర నియోజక వర్గంలోని వాగులు, చెరువులు, మున్నేరులు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతున్నాయి. వరద కారణంగా చింతకాని, బోనకల్లు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ‘నేనున్నా.. ధైర్యంగా ఉండండని’ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు. భీంపూర్ సరిహద్దున గల మహారాష్ట్ర సమీపంలో ఉన్న టేకిడిరాంపూర్, గుబిడి, కొజ్జన్గూడ, కరన్వాడి, క�
రైతన్నకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. పంటలకు సరిపడా యూరియా అందకా అవస్థలు పడుతున్నారు. అనుకున్న సమయానికి యూరియా దొరక్క ప్రైవేట్లో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి యూరియా కొనుగోలు చేసి పంటలు కాపాడుక�