అతివృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర ఇన్చార్జి మంత్రి రైతుల సమస్యలను పట్టించుకోకుండా తమ సొంత కార్యక్రమాల్లో నిమగ్నమవ�
తుంగతుర్తి నియోజక వర్గంలో రైతులు పూర్తిగా గోదావరి జలాలపైనే ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈ క్రమంలో 2018 నుంచి క్రమం తప్పకుండా గోదావరి జలాలు అందేవి. దీంతో రైతులు బంజరు భూములను సైతం సాగు భూ ములుగా మార్చుకున్నా�
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం మెట్ట పంటలకు జీవం పోసింది. ప్రస్తుత వానకాలం సీజన్లో మొదటగా కురిసిన వర్షం ఇదే కావటం విశేషం. రైతులు మెట్ట పంటలైన కంది, పెసర, మినుమలు, బొబ్బర్లు, వేరుశనగ తదితర పంటలు సాగు చ
టి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై శుక్రవారం వ్య
నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. పంటలకు నీళ్లడిగితే బీఆర్ఎస్ నాయకులను కోసి ఆ రక్తాన్ని పంటలపై చల్లాలని రేవంత్
ప్రతికూల పరిస్థితులను అధిమించి సాగు చేసిన రైతులు చివరకు పంట అమ్మిన డబ్బుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. మార్కెట్లో మొక్కజొన్న పంట విక్రయించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. డబ్బులు అన్నద�
మండలంలోని మేడిపల్లిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గతంలో ఫార్మాసిటీకోసం సేకరించిన భూమి లో రైతు వేసిన పంటను ధ్వంసం చేసేందుకు టీజీఐఐసీ అధికారులు గురువారం పోలీసు బందోబస్తుతో జేసీబీలతో వచ్చారు. గ్ర
ఈసారి వానకాలంలో సాగు సాగడం అంత సులువుగా కనిపించడం లేదు. కొద్ది రోజులుగా వర్షాలు పడవని.. కరువు వస్తుందనే ప్రచారంతో రోహిణి, ఆరుద్ర కార్తెలు దాటి పోతున్నా రైతులు నార్లు పోయలేదు.
మక్కలు, జొన్నలు కొనుగోలు చేయమని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం తగదని, రైతులను నట్టేట ముంచే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి డిమా�
రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట లు కొనుగోలు చేయకుండా రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం �
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నా.. వాటిని నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే పేరుకుపోతున్నాయి. జొన్న కొనుగోళ్లు ముగియగా.. ఆదిలాబా�
ప్రస్తుతం నేను ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని అవకాశం ఉన్నందున వర్షాలను అనుసరిస్తూ రైతులు పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకొని పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు.