వరికి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కేంద్రం 3 శాతం పెంచింది. రూ.69 పెంపుదలతో క్వింటాలు ధాన్యం ఎంఎస్పీ రూ.2,369కి చేరింది. వరితోపాటు 14 వానకాల పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం బుధవారం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్ష�
కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా ధాన్యం కొనాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నిర్వాహకులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోవడంతో సగానిక�
మక్క ధర రోజురోజుకూ తగ్గుతున్నది. ప్రభుత్వం కొనకపోవడం, మద్దతు ధర తక్కువగా ఉండడంతో రైతులు ప్రైవేటుకే విక్రయిస్తున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రెండు నెలల క్రితం క్వింటాల్కు రూ. 2350-2450 ఉండగా, ప్రస్తుతం
ఈ యాసంగి సీజన్లో అనేక కష్టనష్టాలకు ఓర్చి సన్న రకం వరి సాగు చేసిన రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 3.30లక్షల ఎకరాల్లో రైతు�
యాసంగి సీజన్ పూర్తి కావొస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి జిల్లాలోని రైతులకు రావాల్సిన రూ. 500 బోనస్ మాత్రం అందడం లేదు. ప్రభుత్వం గత వానకాలంలో జిల్లా లో 38 కొనుగోలు కేంద్రాల ద్వారా పదివేల మెట్రిక్ టన్నుల ధా
వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్కు మక్కలు పోటెత్తాయి. గతంతో పోల్చితే 10-15 రోజుల ముం దుగానే మక్కలు మార్కెట్కు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2
పసుపు రైతుల పరిస్థితి దయానీయంగా తయారైంది. తొమ్మిది నెలలు కష్టపడి పండించిన పంటపై దుంపకుళ్లు దాడి చేసింది. కొమ్ము సాగే క్రమంలో తెగులు సోకడం కారణంగా దిగుబడి అమాంతం పడిపోయింది. ఇక మార్కెట్కు వస్తే గిట్టుబా
గత ఏడాది మురిపించిన మిరప ఈ ఏడాది రైతులకు కన్నీళ్లను తెప్పిస్తున్నది. కిందటేడాది క్వింటాలుకు సుమారు రూ.24వేల వరకు పలికిన ధర ఈ ఏడాది అమాంతం రూ.14వేలకు పడిపోవడంతో అల్లాడిపోతున్నారు. ఓ పక్క రైతుభరోసా రాక, మరోపక�
కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడి సిబ్బంది నిబంధనలు, కొర్రీలతో విసిగిపోయిన అన్నదాతలు తమ ధాన్యాన్ని పక్క రాష్ర్టానికి చెందిన వ్యా పారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పండించిన ధాన్యంలో దాదాపుగా 60 శ�
ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కేంద్రాల నిర్వాహకులు తేమ పేరుతో జాప్యం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సింగిల్�
మరోవైపు పత్తి అమ్ముకునేందుకు రైతన్న పాట్లు పడుతున్నాడు. నర్సింహులపేట మండలం పడమటిగూడెం పత్తి మిల్లు వద్ద అసలు రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతల�
సీసీఐ కేంద్రాలకు పత్తిని విక్రయానికి తీసుకొచ్చే రైతులను తేమ శాతం, నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని, నాణ్యమైన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరతోపాటు బోనస్ ఒకేసారి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. అలాగే సన్నాలతోపాటు దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోసన్ చెల్లించాలన్నారు.
నిరుడు ఇదే రోజుల్లో అమాంతంగా పెరిగిన తేజా మిర్చి ధరలు ప్రస్తుత సీజన్లో తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి తీరా మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఆశలు,