నిరుడు ఇదే రోజుల్లో అమాంతంగా పెరిగిన తేజా మిర్చి ధరలు ప్రస్తుత సీజన్లో తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి తీరా మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఆశలు,
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెటింగ్ శాఖ అనేక నూతన పద్ధతులను అమల్లోకి తీసుకొస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవి అమలుకావడం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు అందుబాటులోకి �
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర చెల్లించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పిడిచేడ్ సమీపంలో సీసీఐ, జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన
ఏటా చెరుకు రైతులకు మద్దతు ధర పెంచాలని కలెక్టర్ సమక్షంలో సమావేశాలు నిర్వహిస్తున్నా చక్కెర పరిశ్రమల నుంచి ఎలాంటి మద్దతు ధర పెంపునకు సంబంధించి ప్రకటన రావ డం లేదని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు కలెక్ట�
మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం స్థానిక రైతువేదిక వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గున్ముక్ల మాజీ ఎంపీటీసీలు శ్రీనివాసులు, స�
‘సర్కారు వారి పాట రూ.1,700, రూ.1,823, రూ.1,900 ఏక్ బార్.. దో బార్.. తీన్ బార్'.. ఇదీ రైతుకు దక్కిన ధర. వారం రోజుల ఆందోళన తర్వాత మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ-నామ్ ఆన్లైన్ ద్వారా ప్రారంభమైన ధాన్యం కొను�