అకాల వర్షాలతో మరో 920 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే 2,200 ఎకరాల్లో నష్టం జరిగినట్టు నిర్ధారించామని, ఇప్పుడు రంగారెడ్డి, జన�
మండలంలోని సింగారం, జాల, కొత్తజాల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో ధాన్యం నేలరాలి చేలు నేల వాలాయి. భారీ ఈదురుగాలులకు మామిడి కాయలు రాలాయి. రేకుల కొట్టాలు
గత నెలలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టం లెక్కలను వ్యవసాయ శాఖ తేల్చింది. మొత్తం 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వెల్లడించింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బోధన్ డివిజన్లలో రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొత్తం 1726.12 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 910 మంద�
నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన హోరెత్తించింది. కోటగిరి, వర్ని, మోస్రా, పొతంగల్, చందూర్, బోధన్, సాలూరా మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలరాలింది.
తెలంగాణ ఆవిర్భావ అనంతరం అభివృద్ధి పథంలో అగ్రగామిగా దూసుకువెళ్లిన రాష్ట్రంలో ప్రస్తుతం నిరాశా నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో సాగు సన్నగిల్లడం, పంటలు ఎండిపోవడం ఆందోళన కలి�
మంచిర్యాల, నిర్మల్ జి ల్లా కేంద్రాలతో పాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాముదాకా జల్లులు పడ్దాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో సోమవారం 14.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిరుజల్లుల�
నమ్మి ఓటేసిన రైతులను నట్టేట ముంచారని, రైతు కంట కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలకు మనుగడ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో రైతు ఆగ్రహానికి గురికాక తప్పదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్
రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శని�
వర్షాలు లేక, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో జిల్లాలో తీవ్రమైన కరువు అలుముకున్నది. భూగర్భజలాలు సైతం అడుగంటి చుక్కనీరు దొరుకని పరిస్థితి నెలకొన్నది. యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
నీళ్లు లేక వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. మోతె మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించా
మండలంలోని తిమ్మాపూర్లో బుధవారం మధ్యాహ్నం కురిసిన వడగండ్ల వానకు రైతులు వేసుకున్న మక్క పంట నేలపాలైంది. రైతులు జే మల్లేశ్ 2 ఎకరాలు, కే శంకర్కు చెందిన 4 ఎకరాల మక్క పంటకు నష్టం వాటిల్లింది.
అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన భారీ వానకు పంటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో వరి ధాన్యంతోపాటు మామిడి, జామ కాయలు నేలరాలాయి.