నీళ్లు లేక వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. మోతె మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించా
మండలంలోని తిమ్మాపూర్లో బుధవారం మధ్యాహ్నం కురిసిన వడగండ్ల వానకు రైతులు వేసుకున్న మక్క పంట నేలపాలైంది. రైతులు జే మల్లేశ్ 2 ఎకరాలు, కే శంకర్కు చెందిన 4 ఎకరాల మక్క పంటకు నష్టం వాటిల్లింది.
అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన భారీ వానకు పంటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో వరి ధాన్యంతోపాటు మామిడి, జామ కాయలు నేలరాలాయి.
చీడపీడలు, కరువుతో యాసంగిలో తీవ్రంగా దెబ్బ తింటున్న వరిపంట ఆందోళన కలిగిస్తున్నదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు తెలిపారు. ఈ పంట నష్టానికి పరిహారమివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా రైతులకు వింత అనుభవం ఎదురైంది. పంట నష్టానికి వచ్చిన రూ.2, రూ.3 పరిహారం చూసి అవాక్కవడం వారి వంతయింది. ఈ ఏడాది జూలైలో కురిసిన అధిక వర్షాలతో పంట నష్టపోయిన 59,404 మంది రైతుల ఖాతాల్లో �
Assam floods | అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం.
చెడగొట్టు వానలు అన్నదాతలను ఆగంజేశాయి. పదిరోజుల పాటు కురిసిన అకాల వర్షాలతో చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
‘ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేం. కానీ విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండబోదు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఆపతాలంలో �
Minister Jagdish Reddy | సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటల(Crop Damage) వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) అధికారులను ఆదేశించారు.
వారం రోజులుగా కురుస్తున్న వడగండ్ల వర్షాలకు జిల్లాలో 42,774 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉద్యాన వన, వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవగా, 32 వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆపదొస్తే ప్రభు త్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుచ్చర్కల్ గ్రామంలో రెండురోజుల కిందట కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇ
ఇటీవల వడగండ్ల వానతో జిల్లాలో అధిక శాతం పంటలు నష్టపోగా, సర్వేను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి, అన్నదాతలకు భరోసా కల్పించారు. దీంతో పరిహారం అందించడమే ధ్యే�