అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ఆర్థికసాయం చేసి రైతులకు కష్టాకాలంలో సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. గ
వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటించారు. లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో బాధిత రైతుల పంటలను ప్రత్యక్షంగా పరిశీలిం
వడగండ్ల బాధితులకు భరోసానిచ్చేందుకు రైతు బాంధవుడు వస్తున్నాడు. ఆరుగాలం కష్టించి వేసిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలై ఆగమైన రైతన్నకు కొండంత ధైర్యం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వరంగల్, మహబూ�
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బత
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పొట్టదశలో ఉన్న వరి పంటతోపాటు మామిడి, నిమ్మ తోటలపై ఎక్కువ ప్రభావం పడింది.
పంట నష్టంపై దీక్ష చేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దని హె�
అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు అండగా ఉంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్�
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఓదెల మండలంలో పలు గ్రామాల్లో కు రిసిన అకాల వర్షానికి నేలవాలిన మక్కజొన్న చేన్ల ను ఆదివారం వ్య
అకాల వర్షంతో నిరాశ్రయులైన వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ భరోసా కల్పించారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు.
గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో కురిసిన వడగండ్ల వానకు నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి, మక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్ల పరిహారం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పెద
ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. హాజీపూర్ మండలంలోని కొండాపూర్, దొనబండ, బుద్ధిపల్లి గ
నిజామాబాద్ : గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. కాగా, జిల్లా వ్యాప్తంగా 25 వేల 869 మంది రైతులకు చెందిన 49వేల 591 ఎకరాల పంట నష్టం సంభవించినట్టు వ్�