పంట రుణమాఫీ తీరుపై రైతుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సగం మంది రైతులకు పంటరుణం మాఫీ కాలేదు. ప్రభుత్వ గణాంకాలు సైతం దీనిని చెబుతున్నాయి. కేసీఆర్ హయాంలో 2018లో బీఆర్ఎస్ సర్కార�
అర్హత ఉన్నప్పటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. అధిక శాతం గ్రామాల్లో మెజారిటీ రైతులు మూడు విడుతల్లోనూ రుణమాఫీకి నోచుకోలేకపోయారు. ఈ గ్రామాల్లో వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని రెడ్డిపాలెం ఒకట
గ్యారెంటీ హామీల్లో రుణమాఫీ మీద గంపెడాశలు పెట్టుకున్న అన్నదాతలకు రిక్త‘హాస్తాన్నే’ మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. మూడు విడతల్లో మాఫీ చేశేశామంటూ గొప్పగా చెబుతున్న రుణమాఫీలో కనీసం 30 శాతం మంది రైతుల పంట �
పంటలు పండక, అప్పుల తీరక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. వేలేరు మండలం శాలపల్లికి చెందిన దామెర అనిల్ కుమార్ (31) గ్రామంలో ఐద�
రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి, బడ్జెట్లో రూ.26 వేల
రుణమాఫీ కోసం రైతులు రణం సాగిస్తున్నారు. మూడు విడుతల్లోనూ మాఫీ కాకపోవడంపై భగ్గుమంటున్నారు. మొన్నటిదాకా మొదటి, రెండో, మూడో విడుత అని చెప్పి.. ఇప్పుడు మళ్లీ దాటవేసే ప్రయత్నం చేస్తుండడంపై ఆగ్రహిస్తున్నారు.
రుణమాఫీ ప్రక్రియ సంపూర్ణం కావడంతో ప్రయోజనం చేకూరని రైతన్నలంతా రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతన్నలంతా కలిసి రోడ్డుపై బైఠాయించి నిర�
‘అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు’ అనే పాటను తలపిస్తున్నది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ తీరు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందంగా కొనసాగుతున్నది ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో పంటల రుణమాఫీ పరిస్థితి.
రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పు లు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐవోబీ) �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలువురు రైతులు పంట రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేశారు. లిస్ట్లో తమ పేర్లు ఉన్నాయో? లేవో? తెలియక రెండు రోజులుగా మనోవేదనకు గు�
రుణమాఫీపై రేవంత్ సర్కారు తీరు అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. మొదటి విడత నుంచి సరైన సమాచారం లేక, మాఫీ వివరాలు తెలియక ఆగమైన రైతులకు మూడో విడుతలోనూ అదే నిరాశే ఎదురవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న�
రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రు ణమాఫీని మూడు విడుతలుగా ప్రకటించినా వరంగ ల్ జిల్లాలోని అనేక గ్రామా ల్లో అత్యధిక మంది రైతుల కు వర్తించలేదు. కొన్ని ప్రా థమిక వ్యవసాయ సహకా ర సంఘా(పీఏసీఎస్)ల పరిధి లో వంద శాతం మ�
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ‘మమ’ అనేసింది. ఏదైనా తలపెట్టిన కార్యం పూర్తి చేయలేక వెల్లకిల పడితే.. మమ అని సదరు కార్యాన్ని పూర్తి అయ్యిందనిపిస్తారు. మమ అనే పదం రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్కు అతికినట�
అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 15వతేదీలోపు రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేసి తెలంగాణ రైతులు, ప్రజలను మోసం చేశాడని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్,సీనియ�