సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్లో కొన్ని రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వరుసగా కాలిపోతుండడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. లోవోల్టేజీతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ట్రాన�
వీణవంక మండలం బ్రాహ్మణపల్లి శివారులోని పెద్ద మోరీ సమీపాన ఓ రైతు పంట పొలంలో 6 ఫీట్ల పొడవు గల కొండచిలువ కలకలం సృష్టించింది. రైతులు పంట పొలాల్లో బిజీగా ఉన్న సమయంలో ఓడ్లు చెక్కుతుండగా ఒక్కసారిగా పార కొండచిలువ�
రైతుల పంట పొలాలకు, గృహ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ను అందించడమే విద్యుత్ శాఖ లక్ష్యమని, అప్పుడే ఆ శాఖకు సరైన గుర్తింపు ఉంటుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. లో ఓల్టే
మండలంలోని గాండ్లపేట్ సమీపంలో పెద్దవాగుపై నిర్మించిన అక్విడెక్ట్ పక్కనే వరదకాలువకు శుక్రవారం ఉదయం గండిపడింది. దీంతో వరదకాలువలో ఉన్న నీరంతా బయటికి రావడంతో సమీపంలోని పంటలన్నీ నీటమునిగి ఇసుకమేటలతో కప్
పెద్దపల్లి మండలం బొంపల్లి గుట్టల వెంట నడిస్తున్న అనుమతులు లేని అక్రమ బండ క్వారీల్లో బ్లాస్టింగ్ లతో బండరాళ్లు ఎగిరి పడి మా పంట పొలాలకు తీవ్రనష్టం వాటిల్లుతోందని బొంపల్లి గ్రామ బాధిత రైతులు పెద్దపల్లి-�
భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ�
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. ప్రజలు దాదాపుగా 40గంటల పాటు ఇండ్లక
రెండు పంటలకు ఢోకాలేదని సంబురపడుతున్నారు. ఎస్సారెస్పీలోకి భారీగా వరద రావడంతో కాలువల ద్వారా, గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తుండడంతో పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలో రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. సిర్పూర్(టీ)-డోర్పల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడం�