భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ�
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. ప్రజలు దాదాపుగా 40గంటల పాటు ఇండ్లక
రెండు పంటలకు ఢోకాలేదని సంబురపడుతున్నారు. ఎస్సారెస్పీలోకి భారీగా వరద రావడంతో కాలువల ద్వారా, గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తుండడంతో పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలో రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. సిర్పూర్(టీ)-డోర్పల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడం�
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి, గురువారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పది రోజులుగా ముఖం చాటేసిన వాన.. ఎట్టకేలకు పలుకరించడంతో రైతన్నలు హర్షం వ్యక్తంచ
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పొలాల మధ్య ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళన చేశారు. గురువారం మండలంలోని మీర్జాపూర్లోని సర్వేనంబర్ 17ఈ/ 17ఏలోని భూమిలో ఒక సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్,(ఫ్లైవుడ్ తయారీ) క
21 package works | డీచ్పల్లి, ఏప్రిల్ 9: జిల్లాలో నిర్మాణంలో ఉండి మధ్యలో ఆపివేసిన 21A ప్యాకేజీ పనులను పూర్తి చేసి పంట పొలాలకు ప్రభుత్వం నీల్లు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప
పొట్టదశకు వచ్చిన వరి పంటకు సాగునీరు సకాలంలో అందకపోవడంతో వడ్లు తాళ్లుగా మారిపోతాయని, దయచేసి ఇంకా రెండు వారాలపాటు పంటలకు సాగునీరు అందించాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి నందిమళ్ల గ్రామ రైతులు విజ్
రంగారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. మరో 15 రోజుల్లో పంటలు చేతికొస్తాయనుకునే సమయంలో బోర్లు ఎండిపోవడంతో పంట పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పం�