హైదరాబాద్లో నేరగాళ్లు తుపాకులు, కత్తులతో హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జవహర్నగర్లో ఒక రియల్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలు కాల్చి చంపారు. రెండు మూడు గంటల వ్యవధి�
మలేషియా పోలీసులు నల్లుల సాయంతో నేరగాళ్లను సులభంగా పట్టుకొంటున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మనుషుల రక్తాన్ని నల్లులు పీలుస్తాయన్న విషయం తెలిసిందే.
Bengaluru Jail | శిక్షలు పడిన ఖైదీలు, రేపిస్టులు, నేరస్తులు జైలులో ఎంజాయ్ చేస్తున్నారు. దర్జాగా మొబైల్ ఫోన్లలో మాట్లాడుతున్నారు. ఎంచక్కా టీవీలు చూస్తూ సమయం గడుపుతున్నారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల�
రెండేండ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడినవారు లేదా ఏడేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించిన చార్జ్షీట్లో పేరున్న వారి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డును ర
కన్నవాళ్లే కాలయములవుతున్నారు.. ప్రేమకు అడ్డొస్తున్నారని కన్న తల్లులనే కాటేస్తున్నారు.. ప్రేమ మోజులో పడి తల్లిని చంపేంత కాఠిన్యాన్ని నింపుకుంటూ..తమ ప్రియుడితో కలిసి హత్యలు చేస్తున్నారు.
మ్యాట్రీమోనీ పేరుతో సైబర్నేరగాళ్ల మోసాలు తిరిగి పెరుగుతున్నాయి. ఈ తరహా మోసాలు కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉండి.. ఇటీవల ఎక్కువవుతున్నాయి. మ్యాట్రీమోనీ మోసాలపై గతంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడ�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ జోన్ పరిధిలో పోలీసు గస్తీకి సుస్తీ పట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నేరస్తులు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సైబర్నేరాలను కట్టడి చేయడానికి సెల్ఫోన్ కాలర్ ట్యూన్.. టీవీలు.. సోషల్మీడియాల ప్రకటనలతో అవగాహన కల్పిస్తున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.. మారుమూల ప్రాంతాలల్లో కూడా ఈ మోసాల పరంపర నడుస్తున్నద
MLC Kavitha | కేసీఆర్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని కవిత మండిపడ్డారు.
స్నాప్చాట్లో పరిచయమైన యువతిని పోలీసులమంటూ బెదిరించి రూ.48.38లక్షలు టోకరా వేసిన ముగ్గురు ఘరానా సైబర్ నేరగాళ్లను నగర సైబర్క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, వివిధ
వాట్సాప్కు వచ్చిన లింక్ ఓపెన్ చేసిన ఓ చిరువ్యాపారి రూ.6లక్షలు పోగొట్టుకున్న ఘటన కరీంనగర్లోని టవర్ సర్కిల్లో జరిగింది. ఈ నెల 17న సైబర్ అఖిల్ వాట్సాప్కు నేరగాళ్లు లింక్ పంపారు. ఓపెన్ చేయగా, గ్లోబ�