Better to die than surrender | మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ పోలీసులకు చుక్కలు చూపించాడు. కళ్లగప్పి తిరుగుతున్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఎత్తైన బిల్డింగ్ ఐదో అంతస్తు ఎడ్జ్కు చేరుకున్నాడు
గత కొంత కాలంగా వివిధ ప్రాంతాలలో నేరాలకు పాల్పడి పోలీసుల కండ్లు కప్పి తిరుగుతున్న పాత నేరస్తుడి కోసం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ప్రాంతాలలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
Rope Tied Criminal Rides Bike | చేతికి తాడు కట్టిన నేరస్తుడు బైక్ నడిపాడు. ఆ తాడు పట్టుకున్న పోలీస్ హెల్మెట్ ధరించి వెనుక కూర్చొన్నాడు. ఒక వాహనదారుడు తీసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్
Villagers Attacks Cops | పలు నేర కేసులున్న రౌడీ షీటర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అక్కడకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. (Villagers Attacks Cops) ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడ�
Jada Shravankumar | తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి సభ్యుల నియామకంపై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జగ శ్రావణ్కుమార్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Reward | సాధారణంగా ‘వాంటెడ్' లిస్టులో ఉన్న నేరస్థులను పట్టుకుంటే కొన్ని వేలో, లక్షల రూపాయలో రివార్డుగా ఇవ్వడం చూస్తుంటాం. అయితే రాజస్థాన్ పోలీసులు బుధవారం ఒక నిందితుడిని పట్టుకుంటే ప్రకటించిన బహుమతి ఎంతో �
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) తనను క్రిమినల్గా మార్చాడని బీజేపీ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ (MLA Ganpat Gaikwad) ఆగ్రహం వ్యక్తంచేశారు. భూ వివాదంలో పోలీస్ స్టేషన్లోనే షిండే వర్గం శివసేన నేత మహే�
రాజీయే రాజమార్గమని కక్షిదారులను ఉద్దేశించి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శాలినీలింగం అన్నారు. పరకాల పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
గ్రీన్కార్డు అర్హత ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను అమెరికా సడలించింది. ఈ మేరకు బైడెన్ సర్కార్ పాలసీ గైడెన్స్ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) ప్రారం భం, పునరుద్ధరణ దరఖా�
నిజామాబాద్ జిల్లాలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పల్లపు మల్లేశ్(40) కొంత కాలంగా కోర్టులో హాజరు కాకుండా, పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.
దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని సైబరాబాద్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగద�
న్యూఢిల్లీ: సింగపూర్లో జరగనున్న ఓ సదస్సుకు వెళ్లేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంలేదు. ఈ అంశంపై ఇవాళ కేజ్రీవాల్ స్పందించారు. తానేమీ క్రిమినల్ను కాదు అ
క్రిమినల్కు కేక్| అతడో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. తన స్టేషన్ పరిధిలో నేరస్తుల పీచమనచాల్సిన అతడు.. కరడు గట్టిన క్రిమినల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. స్వయంగా ఆ నేరగానికి కేక్ తినిపించాడ�