no balls ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా నో బాల్స్ వేయడం నేరమే అవుతుందని టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తెలిపారు. శ్రీలంకతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో ఇండియన్ బౌలర్లు భారీ నో బాల్స్ సమర్పించుకున్నా�
మండలంలోని కోలుకొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోనగిరి యాకస్వామిపై ఆదివారం రాత్రి దాడికి పాల్పడిన ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మునావత్ రమేశ్ తెలిపారు. దీనికి సంబంధించి�
అత్యాధునిక సాంకేతికతతో జిల్లాలో నేరాలను కట్టడి చేస్తున్నామని సీపీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. గడిచిన ఏడాదిలో కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న నేరాలు, విచారణ, కన్విక్షన్పై శుక్రవారం ఖమ్మం నగరంలోని ప
విద్యుత్ ఉచ్చులు పెట్టి చేపలు పడితే చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఇటీవల విద్యుత్తో చేపలవేట సాగించి ఒకరి మృతికి కారణమైన వ్యక్తులను సోమవారం అరెస్టుచేసి రిమ�
మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని భయపెడితే.. తనను పెళ్లి చేసుకుంటుందనే ఉద్దేశంతో ఆమెను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి ఆదివార
హైదరాబాద్ : మియాపూర్లో జరిగిన ప్రమోన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభ బుధవారం ఉదయం మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మియాపూర్ సీఐ
Jharkhand | ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని సమీప బంధువులే అత్యంత కిరాతకంగా తలనరికి చంపేశారు. అనంతరం ఆ తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఖుంతీ జిల్లాలో ఆదివ�
“వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తుందని” హైదరాబాద్ నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ మహిళలకు సూచించారు. నవంబర్ నెలలో షీ టీమ్స్కు 103 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 52 మంది నేరుగా షీ టీమ�
పెండ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధించేలా ఇండోనేషియా కొత్త చట్టం తేబోతున్నది. దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు రెడీ అయ్యింది. త్వరలోనే పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. గతంలోనూ
యమడ్రింకర్లూ పారాహుషార్.. మద్యం తాగి వాహనాలు నడిపితే మీ పని అయినట్లే.. విస్తృతంగా తనిఖీల్లో భాగంగా బ్రీత్ అనలైజర్లతో పోలీసులు సిద్ధంగా ఉంటున్నారు. 30 మిల్లీగ్రాముల ఆల్కహాల్ మోతాదు దాటి పట్టుబడితే జరిమ�
భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా
నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హైదరాబాద్కు వచ్చిన బీజేపీ బ్రోకర్లు రెడ్హ్యాండెడ్గా, డబ్బు సంచులతో సహా పోలీసులకు దొరికిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలోనైతే ఇది ప్రజలను విస్మ