ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తుండగా, తాను జీవించే ఉన్నానని నిరూపించుకోవడానికి ఆ వ్యక్తి నేరగాడిగా మారారు. రాజస్థాన్లోని బలోత్ర జిల్లా, మిథోరా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
పాతనీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగానే సుమారు ఒకటిన్నర శతాబ్దాల కాలం నాటి నేరాలు, సాక్ష్యాలు, శిక్షల చట్టాలు పోయి, వాటి స్థానంలో కొత్త చట్టాలు వచ్చాయి. ఇప్పటిదాకా వ్యవహారంలో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో గల ఫరిదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం లైంగిక దాడి అనంతరం నింద�
Rangareddy | రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధిలోని టాటానగర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
అది ముంబై సమీపంలోని విరార్. అక్కడో దక్షిణాది టిఫిన్ సెంటర్. కొన్నిరోజులుగా ఆ హోటల్కు నలభై యాభై ప్లేట్ల టిఫిన్ల కోసం ఆర్డర్ వస్తున్నది. ఎవరైనా, సంతోషించాల్సిన విషయమే ఇది.
Crime | పాత కక్షలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని దారుణంగా కత్తులతో పొడించి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలోని మీనా బజార్ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చ
భార్యకు ఇష్టంలేని శృంగారం (మారిటల్ రేప్) నేరం కాదని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. భార్యకు 18 ఏండ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని భారత శిక్షా స్మృతి ప్రకారం నేరంగా పరిగణ�
Firing | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కాల్పుల (Firing) ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు.
Kerala: నిందితుడిగా ఉన్న కుమారుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై అతని తండ్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కేరళలోని కన్నూరు సమీపంలో ఉన్న వాలపట్టాణం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ కాల్పుల�
‘డిక్కీ సంస్థ’ పేరుతో దళితులనే లక్ష్యంగా చేసుకొని ఉపాధి కల్పిస్తామని, ఎస్బీఐ బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని సుమారు 60 మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేసి మోసం చేసిన పుట్ట�
ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను సంపులో పడేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథన
దేశ ద్రోహ చట్టాన్ని కొనసాగించవచ్చునంటూ రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్ కేంద్ర న్యాయశాఖకు తాజాగా నివేదిక సమర్పించింది. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసేందుకు వలసవాద కాలం నాట�