అది ముంబై సమీపంలోని విరార్. అక్కడో దక్షిణాది టిఫిన్ సెంటర్. కొన్నిరోజులుగా ఆ హోటల్కు నలభై యాభై ప్లేట్ల టిఫిన్ల కోసం ఆర్డర్ వస్తున్నది. ఎవరైనా, సంతోషించాల్సిన విషయమే ఇది.
Crime | పాత కక్షలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని దారుణంగా కత్తులతో పొడించి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలోని మీనా బజార్ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చ
భార్యకు ఇష్టంలేని శృంగారం (మారిటల్ రేప్) నేరం కాదని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. భార్యకు 18 ఏండ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని భారత శిక్షా స్మృతి ప్రకారం నేరంగా పరిగణ�
Firing | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కాల్పుల (Firing) ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు.
Kerala: నిందితుడిగా ఉన్న కుమారుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై అతని తండ్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కేరళలోని కన్నూరు సమీపంలో ఉన్న వాలపట్టాణం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ కాల్పుల�
‘డిక్కీ సంస్థ’ పేరుతో దళితులనే లక్ష్యంగా చేసుకొని ఉపాధి కల్పిస్తామని, ఎస్బీఐ బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని సుమారు 60 మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేసి మోసం చేసిన పుట్ట�
ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను సంపులో పడేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథన
దేశ ద్రోహ చట్టాన్ని కొనసాగించవచ్చునంటూ రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్ కేంద్ర న్యాయశాఖకు తాజాగా నివేదిక సమర్పించింది. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసేందుకు వలసవాద కాలం నాట�
నెదర్లాండ్కు చెందిన ఓ వ్యక్తి తండ్రి మృతదేహాన్ని దాదాపు 18 నెలలుగా ఫ్రిజ్లో దాచాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. కుమారుడి వయసు 82 కావడంతో అతను నడవటానికి కూడా ఇబ్బంది పడుతు�
భారత్లో ఏటా చోటుచేసుకొంటున్న ఆర్థిక నేరాల్లో 57 శాతం వివిధ ఆన్లైన్ వేదికల ద్వారానే సాగుతున్నాయని పీడబ్ల్యూసీ ‘గ్లోబల్ ఎకనమిక్ క్రైమ్ అండ్ ఫ్రాడ్ సర్వే-2022’లో తేల్చింది.
నేరాన్ని నిరూపించటానికి ఆధారం కావాలి. ఒక్క క్లూ దొరికినా చాలు.. తీగను పట్టుకొని కొండలను లాగొచ్చు. అలాంటి ఆధారాలను సేకరించి భద్రపరడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నది తెలంగాణ పోలీస్ శాఖలోని ఫింగర్ప్ర�
నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో నిలిచింది.
ఆర్థిక నేరగాళ్లకు సహకరించడం.. బ్యాంకులను మోసగించిన బడాబాబులను పార్టీలో చేర్చుకోవడం.. హత్యలకు, లైంగికదాడులకు పాల్పడిన నేరస్తులకు అండగా నిలవడం, వారిని సన్మానించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.
ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని, తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీ కల శాశ్వత కలగానే మిగిలిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తే�