సిద్దిపేట, ఏప్రిల్ 20: సిద్దిపేట వేదికగా జరిగిన సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీలో ఎంసీసీ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఎంసీసీ నాలుగు వికెట్ల తేడాతో ముండ
నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు, హీరో అఖిల్ సిద్దిపేట, ఫిబ్రవరి 16: సిద్దిపేటలో సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీకి వేళయైంది. సీఎం పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ �
పహాడీషరీఫ్ : యువకులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జనవరి 2న జల్పల్లి యువకులు, విద్యార్థులు కలిసి జల్పల్లి ప్రీమియం లీగ్ (జె.పి.ఎల్)గా ఏర్పడి క్రికెట్
అబిడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు పురస్కరించుకుని ప్రతి ఏడాది మాదిరిగా కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవర�
Farmers Cricket | రైతులు అనగానే చేత్తో నాగలి పట్టి, పొలం దున్ని, పంటలు పండిస్తారు అని అందరూ భావిస్తారు. మరి అలాంటి రైతులు క్రికెట్ ఆడితే.. స్టేడియం అదిరిపోయింది. పిచ్ వణికిపోయింది. బ్యాట్లకు చెమటలు
పాల్వంచ: పాత పాల్వంచలో రాష్ట్రస్థాయిలో వారం రోజుల పాటు బొందిలి హరి మెమోరియల్ ట్రస్టు క్రికెట్ కప్ (సీజన్-1) టోర్నమెంట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పాల్వ�
అమీర్పేట్ : చదువుతో పాటు క్రీడలకు కూడా తగిన ప్రాముఖ్యతనిస్తూ యువతరం ముందుకు సాగాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అమీర్పేట్ జీహెచ్ఎంసీ మైదానంలో టీఆర్ఎస్ నాయకులు సచిన్,
రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గౌతంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో డిపార్ట్మెంటల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇ�
అమీర్పేట్ : తలసాని యువసేన క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుండి ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నాయకుడు సచిన్ రాథోడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంట్ విశేషాలతో కూడిన వాల్పోస్టర్ను మ�
చాదర్ఘాట్ : దివ్యాంగులైన క్రీడాకారులను ఆదుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్ర, తెలంగాణ వీల్ చైర్స్ క్రికెట్ మ్యాచ్లో రాష్ట్రానికి చెందిన