Harish Rao | కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి డకౌట్ అయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. పేదోళ్ల ఇండ్లు కూలగొట్టడమే రేవంత్ హిట�
Harish Rao | తెలంగాణ అమరవీరుల గురించి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ దేశంలో టీ20 ప్రపంచకప్ నిర్వహించడం సరికాదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సారథి అలిస్సా హిలీ భావిస్తోంది. ప్రస్తుతం బంగ్లాలో క్రికెట్ �
స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జడ్చర్లలో నిర్వహించిన అండర్-14 బా లుర విభాగం 67వ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నర్గా రంగారెడ్డి, తృతీయ స్థానంలో మహబూబ్నగర్ జట�
జిల్లా ఇండస్ట్రీయల్ క్రికెట్ టోర్నమెంట్ అశ్వాపురం హెవీవాటర్ప్లాంట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగింది. ఈ పోటీల్లో సింగరేణి, నవభారత్, కేటీపీఎస్ 5,6,7 దశలు, మణుగూరు బీటీపీఎస్, ఐటీసీ సారపాక, �
క్రీడాస్ఫూర్తితో పోటీ ల్లో పాల్గొని ప్రతిభ చాటాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో అండర్-14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బాలుర క్రికెట్ పో టీలను ఎంపీ ప్రారంభించి క్ర�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరుగనున్న రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండర్-14 క్రికెట్ పోటీలకు ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు బయల్దేరి వెళ్లిందని ఎస్జీఎఫ్టీ�
క్రీడలతోనే ఆత్మవిశ్వాసం, స్నేహభావం పెంపొందుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. దుమ్ముగూడెం వైద్యశాల పక్కన క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ సోమవారంతో ముగిసింది.
గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండంలోని మెండోనిరాయి తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ స�
క్రీడలతో మానసికోల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు పెరుగుతాయని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీసు అధికారుల స్నేహ పూర్వక క్రికెట్ టోర్�
పట్టణంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరమల్ల మురళీమోహన్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నీ గురువారం ముగిసింది. మొత్తం 19 జట్లు పాల్గొనగా నిర్వాహకులు నాలుగు రోజుల పాటు పోటీలు నిర్వహించారు.
యువత రాజకీయాలకతీతంగా బెల్లంపల్లి అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఏసీపీ సదయ్య కోరారు. ఆదివారం పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్లో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి ఆధ్వర్యంలో నిర్వ
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యెట్టం సదానంద్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి సరదాగా క్రికెట్ ఆడుతున్న రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చిత్రంలో ట
KCR cup - 2024 | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినాన్ని(KCR birthday) పురస్కరించుకుని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్(Cricket tournament) (కేసీఆర్�