Man Fires Gun At Cricket Match | క్రికెట్ మ్యాచ్ జరిగే గ్రౌండ్కు ఒక వ్యక్తి గన్ తెచ్చాడు. మ్యాచ్ మధ్యలో గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనం భయాందోళన చెందారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినాలను పురస్కరించుకుని ఈ నెల 18న నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్ర
యువత క్రీడల్లో రాణించాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. పట్టణానికి చెందిన 17వార్డు మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం ఆధ్వర్యంలో ఐబీపీ గ్యాస్ గోదాం మైదానంలో బ
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో పంతులునాయక్ తండాలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను తొడిదలగూడెం మాజీ సర్పంచ్ బానోతు కుమార్, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్
Cricket Tourney | నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వేసవి సెలవుల సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది.
MLA Anil | పట్టణంలోని చాంద గ్రౌండ్లో జోగు బోజమ్మ, ఆశన్న జ్ఞాపకార్తం జోగు ఫౌండేషన్ తరపున మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శనివారం ప్రారంభించా�
ఈనెల 27 నుంచి తెలంగాణ జిల్లాల అండర్-17 క్రికెట్ టీ20 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు,
ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన తవసి విజయ్ (25) సంక్రాంతి సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీలో ఆడుతుండగా ఛాతీలో నొప్పిరాడంతో కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు దవాఖానకు తీసుకెళ్లగా అప్పట�
ఖమ్మంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇంటర్ జోనల్ క్రికెట్ చాంపియన్షిప్ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంల�
హై దరాబాద్లో సోమవారం నుంచి ప్రారంభమైన హె చ్సీఏ అండర్-14 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో పాలమూరు జట్టు శుభారంభం చేసింది. మొ యినాబాద్లోని వన్ చాంపియన్షిప్ గ్రౌండ్-2లో హైదరాబాద్లోని సెయింట్ ఆంటోన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డివి అన్నీ తుగ్లక్ పనులని, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టగానే హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో రాత్రి 10 గంటలకే దుకాణాలు బంద్ అని, గచ్చిబౌలి-ఎయిర్పోర్ట్ మెట్రో రైలు రద్దు అన
Harish Rao | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తాడు.. రాబోయే రోజుల్లో కప్ మనదే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.