రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జూదం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఏరియా పేకాట, కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్లకు అడ్డాగా మారింది. అదుపు చేయాల్సిన పోలీసులు నిద్రమత్తులో జోగుతుం
Cricket Betting | విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస�
పిల్లలు మన కండ్లముందే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవారా తిరుగుళ్లు అయితే లేవులే అనుకుంటున్నాం. ఫోన్ పట్టినా పోనీలే కాసేపే కాదా అని ఊరుకుంటున్నాం. కానీ, ఆ నిర్లక్ష్యమే జీవితాలను అంధకారం చేస్తుందని ఊహించల�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. పక్కా సమాచారంతో ముప్పేట దాడికి పాల్పడ్డ పోలీసులు..పంటర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 1.12 కోట్ల
ఆన్లైన్ యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై బాలానగర్ ఎస్వోటీ , బాచుపల్లి పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురు నిందితులతో పాటు రూ.22.50 లక్షలతో పాటు రూ.50 వేలు విలువ చేసే వ�
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాలపై సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్-23 క్ర
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ జగదీశ్వర్రెడ్డి వివరా�
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నా
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యులను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ మండల టాస్క్ఫోర్స్ డీసీపీ గుమ్మీ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం..
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సిరోల్ పోలీస్స్టేషన్లో అరెస్ట్ కు సంబంధించిన వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతం శుక్ర�