మరికల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వానరానికి బజరంగ్ దళ్ నాయకులు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని శ్రీవాణి పాఠశాల ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వానరం మృతి చెందింది.
Drown In River | హోలీ సందర్భంగా నదిలో మునిగి ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్యక్రియల కోసం పడవలో వెళ్తుండగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నదిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరి కొందరిని స్థానికులు రక్షించారు.
మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Gujarat Man | ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడు. బ్రిడ్జి సమీపంలో లభించిన మృతదేహాం అతడిగా ఫ్యామిలీ గుర్తించింది. అంత్యక్రియల తర్వాత ఆ వ్యక్తి జ్ఞాపకార్థం ప్రార్థన ఏర్పాటు చేశారు. అయితే ఇంటికి తిరిగి వచ్చి ఆ ప్రార్థనలో ప�
PPE Kits | ఒక కుటుంబం పీపీఈ కిట్లు ధరించింది. చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ వ్యక్తి ఏ కరోనా వల్లనో మరణించలేదు. తేనెటీగలు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు పీపీఈ క�
man found alive before cremation | హత్యకు గురైన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలకు ముందు అతడు మరోచోట సజీవంగా కనిపించాడు. (man found alive before cremation) ఈ విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు షాక్ అయ్యారు.
అతను ఓ దళితుడు. గుండెపోటుతో కన్నుమూశాడు. గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేద్దామంటే అగ్రవర్ణాలు ససేమిరా అన్నాయి. దీంతో ఆ మృతుడి ఇద్దరు కొడుకులకు ఏంచేయాలో తోచలేదు. గ్రామానికి అవతలి ఒడ్డున ఓ ఖాళీ ప్
ఇంట్లో ఎవరైనా పోతే, పెద్దకర్మ పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్లు ఆలయంలో ఎందుకు నిద్ర చేస్తారు? – విశ్వనాథ్, కామారెడ్డి తల్లి గానీ, తండ్రి గానీ మరణించినప్పుడు కర్మకాండ చేసిన వ్యక్తి, అతడి దాయాదులు పన్నెండు �
మనుమరాళ్లు | సాధారణంగా ఎవరైనా చనిపోతే మగవారు మాత్రమే పాడె మోస్తారు. కానీ, తాత మీద ఉన్న ప్రేమతో అతని పాడెను మనుమరాళ్లు మోశారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన దండంపల్లి అంజయ్యగౌడ్ (70
హైదరాబాద్ : ఖర్చు లేకుండా అంతిమయాత్ర చేయాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మృతదేహాల తరలింపునకు ఉచితంగా వాహనాలు ఇవ్వనుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీ�
హిందువు మృతదేహానికి అంత్యక్రియలునర్సాపూర్, మే 17: కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు సొంతవారే ముందుకురాని స్థితిలో పలువురు ముస్లిం యువకులు అన్నీ తామై అంతిమ సంస్కారం చేశారు. మె�
కన్నవారి మృతదేహాలను దవాఖానలోనే వదిలేసిన కర్కోఠకులు | కన్నవారు కరోనాతో చనిపోతే మృతదేహాలను తీసుకువచ్చేందుకు సైతం కుమారులు ఇష్టపడలేదు. దీంతో దవాఖాన సిబ్బందే వారికి అంత్యక్రియలు న�
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆక్సిజన్ అందకచనిపోయినట్లు భావిస్తోన్న రోగులను చెత్త వాహనాల్లో స్మశానాకి తరలించడం విమర్శలకు తావిస్తోంది. రాజ్ నందగావ్ జిల్లాలోని డోంగార్గావ్ లో న�