హామీ ఇచ్చి ఎగవేసిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు సమర శంఖం పూరించారు. పీఆర్సీపై తేల్చకపోవడం, సీపీఎస్ హామీ అటకెక్కించడంపై ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ జేఏస�
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 10న లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. ‘చలో హైదరాబాద్'లో భాగంగా హైదరాబాద్ను ముట్టడిస్తామని ప్రకటించి
గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పలువురు రెవిన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ జేఏసీ రాష్�
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 పెన్షన్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప
సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, TGEJAC పిలుపు మేరకు చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర
ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో పీఆర్టీయూ టీఎస్ ఉద్యమబాట పట్టింది. కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి పెంచడంలో భాగంగా సెప్టెంబర్
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని టీఎస్సీఈపీయూఎస్ నాయులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్న�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలుచేయాలని తెలంగాణ స్టేట్ కంట్రీబ్యూటరీ పింఛన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 23�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనే డిమాండ్తో తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆధ్వర్యంలో చేపట్టిన 'జన జాగరణ యాత�
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, అలాగే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింద
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి, సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు పరిచేంత వరకు సీపీఎస్ ఉద్యోగులంతా ఐక్య పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్�