బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకోసం కేంద్రం పార్లమెంటులో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.
‘త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తుంది.. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ సిద్ధమవుతుంది’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆ ఇండ్లను ముట్టడించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొర్రూరు పట్టణంలో గోపాలగిరి రోడ్డులో నిర్మి
యాదవనగర్ వరకు మెయిన్ రోడ్డు(గోపాలరావు బిల్డింగ్ వైపు)కు సైడ్ డ్రైనేజీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొట్ల చక్రపాణి డ�
సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన రామోజీ ఫిలింసిటీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, జిల్లా కార్యదర్శి యాదయ్య నేతృత్వంలో వందల మంది నాయకులు, కార్యకర్తలు నా
Fourth City | రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరిట రైతుల వద్ద బలవంతంగా భూసేకరణ చేస్తుందని సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించిన సందర్భంగా నాయకులను అరెస్టు చేసి గొంతునొక్కే ప్రయత్నం చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
Tammineni | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతుందని, అందులోనూ ఖమ్మం జిల్లాలో మొదట ఓడిపోయేద