BV Raghavulu | మధిర నియోజకవర్గంలో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులైనా దోషులను పట్టుకోలేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు నిప్పులు చెరిగ�
CPM | ఇంద్రేశం మున్సిపల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు పటాన్ చెరు మండల సీపీఎం పార్టీ సీన�
ఇందిరమ్మ గృహ నిర్మాణాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ సామగ్రి రేట్లను వ్యాపారులు అమాంతం పెంచడం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడ�
నల్లగొండ పట్టణంలో గుంతల మయంగా మారిన రోడ్లను తక్షణమే పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ జ�
మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి, వరి పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సిపిఐ జిల్లా కార్య�
ఆత్మకూరు(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం అన్నారు.
నల్లగొండ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 33 ద్వారా ఈ నెలాఖరు వరకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరుస్తామని పిడి హౌసింగ్ రాజ్
హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని అన్ని గ్రామాలలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవా లని సిపిఎం పార్టీ నాయకుడు ఓరుగంటి సాంబయ్య డిమాండ్ చేశారు.
మొంథా తుఫాన్ తో చేతికి వచ్చిన పంట తుడిచిపెట్టకపోయిందని, తుఫాన్ బాధిత రైతులకు కేంద్ర, రాష్ట్రాలు భరోసా కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
వరద ఉధృతి నుంచి తమను కాపాడాలని కోరుతూ మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీవాసులు సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం మధిర-వైరా ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడ�
కపాస్ కిసాన్ యాప్తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం అలాగే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నకరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేన�
నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామ రైతుల ధాన్యాన్ని నల్లగొండ పరిధిలోని రైస్ మిల్లర్లకు తరలించకుండా చిట్యాలకు తరలించడంలో అంతర్యం ఏమిటని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున
అకాల వర్షాలతో పంట నష్ట పోయిన పత్తి రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్, ఏఐకేఎస్ పాలేరు డివిజన్ నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు అన్నారు.