Local Elections | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సీపీఎం సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్ వెల్లడించారు.
2026 చివరి నాటికి భారత రాజకీయ యవనికపై నుంచి వామపక్షం కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆ పార్టీ చివరి కంచుకోట అయిన కేరళలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నెల 27న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట నిర్వహించే ట్రిపుల్ ఆర్ బాధితుల ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్కు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకొవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ల కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో లక్ష్మీపురం నుండి గోవిందాపురం ఎల్, గార్లపాడు, ర�
నైజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిగా కేంద్ర, రాష్ట్ర నయా దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్దం కావాలని సిపిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, సి�
కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విష పురుగులైన కాషాయ ఉన్మాదులకు ఏమిటి సంబంధమని, మట్టి మనుషుల మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడే నైతిక అర్హత మతోన్మాద బీజేపీకి లేద�
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి అని, ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలో అనేక ప్రజా, కార్మిక పోరాటాలు జరిగాయని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు, సిపిఐ మధిర�
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల 10 చాకలి ఐలమ్మ వర్ధంతి నుండి 17 వరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఎం నల్లగొండ జ�
గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మధిర డివిజన్ కార్యవర్గ సభ్యుడు పాపినేని రామ నర్సయ్య అన్నారు. సోమవారం తూటికుంట్ల గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించార�
Bandari Ravikumar | కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పత్తి రైతులకు తీరని నష్టం వాటిల్లే అవకావముందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్ ఆరోపించారు.
బాధితులకు పూర్తి నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే జాతీయ రహదారి 565 నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హాశం, మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం, ఉట్కూరు వెంకట్రెడ్డి �