మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మధ్య అవగాహన కుదరలేదు. పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కనీస ప్రయత్నం చేయలేదని తేటతెల్లమైంది. మిత్రపక్షాలైన సీపీ ఐ, టీజేఎస్ (తెలంగాణ జనసమితి), సీపీఎంను కాం�
రాష్ట్రంలో మతతత్వ బీజేపీ పార్టీ విస్తరణను ఎక్కడికక్కడ అడ్డుకోవడమే సీపీఎం లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లో విలేకరులతో �
Revanth Reddy Khammam Tour | ఖమ్మం రూరల్: సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో సీపీఎం నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అర్ధరాత్రి వేళ సీపీఎం నాయకుల ఇంటికి వెళ్లిన పోలీసులు.. పడుకున్న వారిని నిద్రలేని తీసుకె�
ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఏం ఎస్ గార్డెన్లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అత�
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క ప్రోద్బలంతోనే మధిర నియోజకవర్గంలోని సీపీఎం శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు.
మధిర నియోజకవర్గంలో సిపిఎం పార్టీని అణచివేయాలని చూస్తే, అది మరింత ఎరుపెక్కి ఉవ్వెత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర సిపిఎం నాయకుడు సామినేని ర�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ నిరసన ప్రదర్శన పిలుపు నేపథ్యంలో పోలీసులు
నిరంతరం పేదల సమస్యలపై పోరాడుతూ కడవరకు కమ్యూనిస్టుగా బ్రతికిన కామ్రేడ్ జినుకుంట్ల లింగయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకుడు నంద్యాల నరసింహారె�
పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటి సభ్యుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉ�