ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు అన్నారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ గ్రామంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్�
మాడ్గులపల్లి మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ యునాని వైద్యశాలను నూతన భవనంలో ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ �
మాడ్గులపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. సోమవారం మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా ఉన్న 32 ప్రభుత్వ పాఠశాల�
ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించాలని, బూర్గంపహాడ్ మండల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు
మణుగూరు వైపు వెళ్లే సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించాలని, గుంతల రహదారితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిపై నాయకులు ర�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ శాఖ పనితీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో వరుసగా ఆహార నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నా, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించడం లేదని సీపీఎం సిరిసిల్ల ప
రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మం�
రైతులను ఏం మేలు చేశారు?, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు డిమాండ్ చేశారు.
పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని సీపీఐ నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా చింతకుంట డబుల్ బెడ్రూం ఇ�
పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అంతా కలిసి పనిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టం చేశారు. గురువారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీభవన్లో సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టు�
సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ సేవలు పేద ప్రజలకు అందడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు. స్థానిక కార్మిక భవన్లో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశం�
కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ఇండియా కూటమి బీటలు వారుతున్నది. కాంగ్రెస్ వైఖరితో మిత్రపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి బీజేపీకి లబ్ధి �
కారేపల్లి మండలంలో అధికార పార్టీ ముసుగులో ఎమ్మెల్యే అనుచరులమంటూ మట్టి అక్రమ తోలకాల దందా చేయడమే కాకుండా అడ్డు చెప్పిన అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన �
ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఎం నాయక