దేశంలోనే నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని స�
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్�
దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. సిపిఎం కనగల్ మండల కమిటీ �
పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మైనర్కు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడిని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ రాష్ట్ర ప్రభు�
నల్లగొండ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహి�
Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్కు తగినంత మెజారిటీ లభించలేదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యా బలం లేదు. ఈ నేపథ్యంలో వీసీకే, సీపీఐ,
Communist CM | దేశ చరిత్రలో 50 ఏండ్ల తరువాత మొదటిసారి కమ్యూనిస్టులు పరిపాలనలో లేకుండా పోయారు. వారి చివరి కోట కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి పరాజయం పొందింది. 1977 తరువాత దేశంలో కమ్యూనిస్టులు అధికారంల�
Assembly Elections : కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం కొత్త చరిత్ర లిఖించుకున్నాయి. ఈ మూడు చోట్లా అధికార పార్టీలు ఓటమి పాలయ్యాయి. అంతకుమించిన కీలక పరిణామాలివి.
సహారా బాధితుల కోసం ప్రత్యక్ష న్యాయ పోరాటాలకు దిగుతామని జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యురాలు జవ్వాజి విమల అన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సహారా ఏజెంట్లతో కలిసి ఆమె సోమవారం సమావేశమై మాట్లాడారు
రైతుల వద్ద నుండి ఎక్కువ తూకం తూసుకోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెంట వెంటనే లారీలు పంపించి ఎగుమతులు త్వరితగతిన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ
గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండ
IKP Centres | మంగళవారం బచ్చన్నపేట మండలంలోని చిన్న రామంచర్ల బచ్చన్నపేట ఐకేపీ కేంద్రాలను సీపీఎం పార్టీ బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీని నిరసిస్తూ ఆలిండియా నేషనల్ రక్షాసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించే మహాధర్నాకు సీపీఎం మద్దతు ప్రకటిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గురువారం ఒక