పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని సీపీఐ నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా చింతకుంట డబుల్ బెడ్రూం ఇ�
పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అంతా కలిసి పనిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టం చేశారు. గురువారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీభవన్లో సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టు�
సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ సేవలు పేద ప్రజలకు అందడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు. స్థానిక కార్మిక భవన్లో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశం�
కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ఇండియా కూటమి బీటలు వారుతున్నది. కాంగ్రెస్ వైఖరితో మిత్రపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి బీజేపీకి లబ్ధి �
కారేపల్లి మండలంలో అధికార పార్టీ ముసుగులో ఎమ్మెల్యే అనుచరులమంటూ మట్టి అక్రమ తోలకాల దందా చేయడమే కాకుండా అడ్డు చెప్పిన అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన �
ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఎం నాయక
ఉద్యోగాల భర్తీలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ చెప్పారు. యువశక్తిని వాడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ప్రభుత�
కమ్యూనిజం, ప్రజాపోరాటాలపై పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ, భాషా విభేదాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ
దేశంలోనే నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని స�
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్�
దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. సిపిఎం కనగల్ మండల కమిటీ �
పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మైనర్కు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడిని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ రాష్ట్ర ప్రభు�
నల్లగొండ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహి�