ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని మామునూరు గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశ�
బూర్గంపహాడ్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం ఎంపీడీవోకు అందజ
బ్రాహ్మణపల్లి చెక్ డ్యాం వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సంపత్, మండల కార్యదర్శి పిల్లి రవియాదవ్ డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టు ఉద్యమంలో సీనియర్ నాయకుడిగా, రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు సంఘం నాయకుడిగా సారంపల్లి మల్లారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు అన్నారు.
ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీలతో యువతను ఆకర్షించిన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
2023లో లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల్లో సుమారు 60 మందిని తొలగించడంపై కారణాలు అడిగితే పోలీసులతో అరెస్టులు చేయించడం ప్రజా పాలన ఎలా అవుతుందని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. సీపీఎం న�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించి, నాయకులపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ర�
విద్యార్థులు, యువత భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం కూల్చివేయడం ఆక్షేపనీయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సిపి�
జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వీడి నిధులు విడుదల చేయాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని సుందరయ్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతీ ఒక్కరూ ఎండ గట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం జిల్లా ఇంచార్జి లెల్లల బాలకృష్ణ పిలుపునిచ్చారు.
నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపు ఇచ్చారు.
మతోన్మాదుల నుండి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు రేపాకుల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురంలో సీపీఎం మ�