భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల 10 చాకలి ఐలమ్మ వర్ధంతి నుండి 17 వరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఎం నల్లగొండ జ�
గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మధిర డివిజన్ కార్యవర్గ సభ్యుడు పాపినేని రామ నర్సయ్య అన్నారు. సోమవారం తూటికుంట్ల గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించార�
Bandari Ravikumar | కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పత్తి రైతులకు తీరని నష్టం వాటిల్లే అవకావముందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్ ఆరోపించారు.
బాధితులకు పూర్తి నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే జాతీయ రహదారి 565 నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హాశం, మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం, ఉట్కూరు వెంకట్రెడ్డి �
అమెరికా అధ్యక్షుడు ట్రంపు బరితెగించి మాట్లాడుతూ భారత దేశ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నా మోడీ నోరు విప్పకపోవడంలో అంతర్యమేంటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య ప్రశ్నించారు.
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య �
పెన్పహాడ్ మండలం భక్తల్లాపురం గ్రామంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా భక్తల్లాప�
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు బొలగాని జయరాములు అన్నారు. మోటకొండూరు మండల అగ్రికల్చర్ ఆఫీస్ ముందు సిపిఎం మండల �
రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు ఎం ఏ.ఇక్బాల్ అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూలైన్లలో నిల�
చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఉన్న అఖిలపక్షం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్స్టేష
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేసి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఐ పార�
గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చండూరు మం�
నల్లగొండ మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం శ్రేణులు స్థానిక తాసీల్దర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్కు వినతి పత్రం అం�