కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీపీఎం కలవరపెడుతున్నది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమైన నేపథ్యంలో సీపీఎం రాష్ట్రంలోని 19 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నది. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో
సీపీఎం సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా గెలుపొందిన కమ్యూనిస్టు వాసుదేవ ఆచార్య (81) కన్నుమూశారు. పశ్చిమబెంగాల్కు చెందిన ఆయన కొంతకాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మరో మూడు స్థానాలకు సీపీఎం అభ్యర్థులను ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన మూడో జాబితాను ఆ పార్టీ మంగళవారం విడుదల చేసింది. మునుగోడు, ఇల్లందు, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ
తెలంగాణలో తన బలాబలాలను తేల్చుకోవడానికి సీపీఎం (CPM) సిద్ధమైంది. ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగింది. ఇన్నాళ్లు కాంగ్రెస్తో (Congress) పొత్తు ఉంటుందని వేచిచూసిన సీపీఎం.. సీట్ల కేటాయింపు విషయమై ఆ పార్టీ ఎటూ తేల్చకపోవడ
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 14 మంది అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ.. మరో మూడు అసెంబ్లీ స్థ�
కాంగ్రెస్కు కటిఫ్ చెప్పిన సీపీఎం (CPM) ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇందులో భాగంగా 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadra
కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సీపీఎం బాటలోనే నడవాలని సీపీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో కాంగ్ర
కాంగ్రెస్తో పొత్తు కుదరని కామ్రేడ్లు వేదాంత ధోరణికి దిగినట్టు తెలుస్తున్నది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం చేసిన రెండు ట్వీట్లు ఆ పార్టీ నిరాశా నిస్పృహలను వెల్లడిస్తున్నదని పరిశీలకులు పేర్�
Tammineni Veerabhadram | అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. మిర్యాలగూడ, వైరా స్థానాలపై తేల్చేందుకు తాము విధించిన డెడ్లైన్ ముగిసినప్పటికీ కాంగ్రెస్ స్పందిచకపోవడంతో 17 స్థానాల్లో ఒంటరి�
CPM | కాంగ్రెస్(Congress) పార్టీతో దోస్తీకి సీపీఎం(CPM) పార్టీ గుడ్ బై చెప్పింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) ఆరోపించారు. �
Telangana | కాంగ్రెస్తో వామపక్షాల పొత్తు బెడిసికొట్టినట్టు తెలుస్తున్నది. వామపక్షాలు తాము కోరిన సీట్లపై కాంగ్రెస్కు విధించిన గడువు బుధవారంతో ముగిసింది. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన కనిపించల�
Congress | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు. వామపక్షాలతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన కాంగ్రెస్ చివరకు మొండి చెయ్యి చూపించేందుకు సిద్ధమైం�