పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటి సభ్యుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉ�
ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను రద్దు చేసి జి రాం జి 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, పని హక్కుపై బి�
Kadiyam Srihari | సీపీఎం శ్రేణులకు పూటకు ఇంత తిండి, రాత్రికి ఇంత మందు కావాలి తప్ప మరొకటి అవసరం లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
హిల్ట్ పాలసీపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుందని, ప్రస్తుతం ఏ పల్లె చూసినా కేసీఆర్ పాలననే కోరుకుంటుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కందాల ఉపేందర్ �
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీపీఐ, సీపీఎం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవద్దని గురువారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో
ఖమ్మం రూరల్ మండలంలోని కస్నాతండా గ్రామంలో 1,200 ఓట్లుకు ఎనిమిది వార్డులు ఉన్నవని, 8 వార్డుల్లో 4 జనరల్కు, మరో 4 వార్డులు ఎస్టీలకు కేటాయించడం జరిగిందని సీపీఎం పాలేరు డివిజన్ నాయకుడు భూక్య నాగేశ్వరరావు తెలి�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవిందాపురం ఎల్ గ్రామంలో ఆ పార్టీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు, గూండాగిరి పెరిగిపోయాయని లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకుడు మాదినేని వీరభద్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద పదవిలో ఉన్నప్పటికీ, ఆయన బుద్ధులు మాత్రం చిల్లరగా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. దేశంలో దమ్మున్న
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో అక్టోబర్ 31వ తేదీన హత్యకు గురైన సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ పోలీసులను డిమ�
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి నాల్గొవ వర్ధంతిని రామన్నపేటలో మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళు
కార్మికుల హక్కుల కోసం, వారి జీతాల పెంపుదల కోసం బలమైన ఐక్య పోరాటాలు ఉధృతం చేయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేశ్ అన్నారు. సిఐటియు పాల్వంచ పట్టణ మహాసభ