ఆగస్టు 23న సిరిసిల్లలో నిర్వహించనున్న CITU అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జరిగే జైలు భరోను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి
ముదిగొండ భూ పోరాట అమరవీరుల వారసత్వంతో భవిష్యత్ భూ పోరాటాలకు సిద్ధమవుతామని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మంచికంటి భవన్లో ముదిగొండ భూ పోరాట అమరవీ�
ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ బాధ్యత వహించాల
నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్ కోసం నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ తో చర్చలు జరిపి దీక్షను విరిమింపచేసేలాగా ప
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వేములవాడలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సోమవారం నిరసన �
భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్ హైస్కూల్లో టీచర్ల కొరతను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. శుక్రవారం సిపిఐఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బీచ్ మహల్ లోని ప్రభుత్వ నంబర్ టు, నంబర్ త్�
సీతారామ ప్రాజెక్టు జలాలను జూలూరుపాడు మండలానికి పిల్ల కాల్వల ద్వారా తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులు నిరసన చేపట్టారు. సీపీఎం గుండెపూడి, రామచంద్రాపురం శాఖల ఆధ్వర్యంలో రామచంద్రాపురం స�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించే మహాధర్నాకు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చే
ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు అన్నారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ గ్రామంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్�
మాడ్గులపల్లి మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ యునాని వైద్యశాలను నూతన భవనంలో ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ �
మాడ్గులపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. సోమవారం మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా ఉన్న 32 ప్రభుత్వ పాఠశాల�
ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించాలని, బూర్గంపహాడ్ మండల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు
మణుగూరు వైపు వెళ్లే సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించాలని, గుంతల రహదారితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిపై నాయకులు ర�