అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుందని, ప్రస్తుతం ఏ పల్లె చూసినా కేసీఆర్ పాలననే కోరుకుంటుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కందాల ఉపేందర్ �
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీపీఐ, సీపీఎం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవద్దని గురువారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో
ఖమ్మం రూరల్ మండలంలోని కస్నాతండా గ్రామంలో 1,200 ఓట్లుకు ఎనిమిది వార్డులు ఉన్నవని, 8 వార్డుల్లో 4 జనరల్కు, మరో 4 వార్డులు ఎస్టీలకు కేటాయించడం జరిగిందని సీపీఎం పాలేరు డివిజన్ నాయకుడు భూక్య నాగేశ్వరరావు తెలి�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవిందాపురం ఎల్ గ్రామంలో ఆ పార్టీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు, గూండాగిరి పెరిగిపోయాయని లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకుడు మాదినేని వీరభద్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద పదవిలో ఉన్నప్పటికీ, ఆయన బుద్ధులు మాత్రం చిల్లరగా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. దేశంలో దమ్మున్న
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో అక్టోబర్ 31వ తేదీన హత్యకు గురైన సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ పోలీసులను డిమ�
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి నాల్గొవ వర్ధంతిని రామన్నపేటలో మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళు
కార్మికుల హక్కుల కోసం, వారి జీతాల పెంపుదల కోసం బలమైన ఐక్య పోరాటాలు ఉధృతం చేయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేశ్ అన్నారు. సిఐటియు పాల్వంచ పట్టణ మహాసభ
పాలకుల అసమర్థ విధానాలతో గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన చేసి పరిష్కారం చూపాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి �
BV Raghavulu | మధిర నియోజకవర్గంలో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులైనా దోషులను పట్టుకోలేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు నిప్పులు చెరిగ�
CPM | ఇంద్రేశం మున్సిపల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు పటాన్ చెరు మండల సీపీఎం పార్టీ సీన�
ఇందిరమ్మ గృహ నిర్మాణాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ సామగ్రి రేట్లను వ్యాపారులు అమాంతం పెంచడం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడ�
నల్లగొండ పట్టణంలో గుంతల మయంగా మారిన రోడ్లను తక్షణమే పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ జ�