సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో ఉన్న ఆయన భౌతికకాయానికి పూలమాలతో శ్రద�
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం సమాజానికి తీరనిలోటు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
సీపీఐ అగ్ర నాయకులు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయా
సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (83) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిశారు. సీపీఐ �
రామగుండం నగరపాలక సంస్థ అధికారుల తీరుపై సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు వినూత్న నిరసన చేపట్టారు. గోదావరిఖనిలో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అత్యంత విలాసవంత ప్రాంతమైన పాత 26వ డివిజన్ లో ఇళ్ల మధ్య�
హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్ట పగలు గన్తో సీపీఐ నాయకుడు కేతావత్ చందు నాయక్ను కాల్చి చంపిన కేసును పోలీసులు చేధించారు. హయత్నగర్ మండలం కుంట్లూర్ వద్ద వేసిన 1300 గుడిసెవాసుల వద్ద, బిల�
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం(86) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రాజం చిన్ననాటి నుండి కమ్యూనిస్టు బావాలను పునికి పుచ్చుకొని అనేక ఉద్యమ�
Jammu Kashmir : ఆర్టికల్ 370పై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్ధించడంపై సీపీఐ నేత డీ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు.
Hindenburg Report : హిండెన్బర్గ్ తాజా నివేదికలో సెబీ చీఫ్పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో తక్షణమే ఆమె పదవి నుంచి వైదొలగాలని సీపీఐ నేత బినయ్ విశ్వం డిమాండ్ చేశారు.
CPI : కేంద్ర బడ్జెట్ గురించి ప్రభుత్వం ఏం చెప్పినా మోదీ సర్కార్ను కాపాడుకునేందుకే ఈ బడ్జెట్ ముందుకొచ్చిందనేది వాస్తవమని సీపీఐ నేత అన్నీ రాజా అన్నారు.
దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మగ్దుంభవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం నిత్యా వసరాల ధరలను పెంచి, పేదప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదానీ, అంబానీ ఆస్తులను పెంచడా నికి సామాన్య, మధ్య తరగతిప్రజలపై పన్నులు �
బీజేపీ ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపుతూ.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చుతున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద�
Kunamneni Sambasiva Rao | కేంద్ర బడ్జెట్ తయారీ విధానం మారాలని, లేకపోతే ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీతో పాటు పట్టణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హు�