దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నదని, స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలను అధికార పార్టీలు తమ సొంతానికి వాడుకోవడం ప్రజాస్వా�
Guntakandla Pichi Reddy | స్వాతంత్య్ర సమరయోధులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కమ్యూనిస్టు నాయకులు గుంటకండ్ల పిచ్చిరెడ్డి (96) శనివారం కన్నుమూశారు. ఇటీవల కాలుకు శస్త్ర చికిత్స జరిగిన అనంతరం
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో పేదల�
డబ్బు, పదవులతో ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడమే కొత్త తరహా రాజకీయమా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా బీజేపీపై నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్లో మీడియాత
ప్రజా సమస్యలపై జాతీయ స్థాయిలో మరింత దూకుడుగా పోరాడాలని, లాఠీలను, తూటాలను ఎదురొనేందుకు, జైళ్లకు వెళ్లేందుకు సిద్ధపడాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ�
నిజాంను తరిమిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని దెబ్బతిస్తున్న బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చిచ్చురేపి రాజకీయ లబ్ధి పొందాలని చూ
హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం అలుముకున్నది. ఆయన సతీమణి వసుమతిదేవి (65) కన్నుమూశారు. కొంతకాలం ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. రేపు నగర�
హైదరాబాద్ : రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా బాయిల్డ్
హైదరాబాద్ : భారతదేశ వృద్ధి అవకాశాలను మెరుగుపరచకుండా, ప్రజలకు జీవనోపాధి లేకుండా చేస్తూ, కార్పొరేట్ దోపిడీదారుల కోసమే ప్రధాని మోదీ నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులపాల్జేస్తున్నదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం రైతుల
ఒక ఓటు.. రెండు రాష్ర్టాలంటూ కాకినాడలో తీర్మానం చేసిన బీజేపీ, దేశంలో 3 రాష్ర్టాల ఏర్పాటు సమయంలో తెలంగాణను ఏర్పాటు చేయకుండా మోసం చేసిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన�