డ్రగ్స్ను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఏఎన్బీ) మత్తు నిషాను వదిలిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో ఏర�
ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో ఉప్పల్ పోలీస్స్టేషన్ నంబర్ వన్గా నిలిచిందని, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 19 పోలీస్స్టేషన్లలో మొదటి నుంచి 10వ ర్యాంకు వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలు దక్కించుక�
డ్రగ్స్ ముఠాల మత్తు వదిలిస్తున్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు యత్నిస్తున్న వారిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.
డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోలీసు ఉద్యోగ నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు పారదర్శంగా జరుగుతాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
పోలీస్ కో ఆపరేటివ్ సొసైటీని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నడపాలని, పోలీసు పిల్లలు సివిల్ సర్వీస్, గ్రూప్లలో మంచి ఉద్యోగాలు సాధించే విధంగా నిరంతరం ప్రోత్సహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భ�
హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో సోమవారం భువనగిరి కోర్టు జీవిత ఖైదు శిక్షతోపాటు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ పరిధిలోని పెద్దిరెడ్డిగూ�
CCS SI Vijay | మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐ ధరావత్ విజయ్పై రేప్ కేసు నమోదైంది. పెండ్లి పేరుతో తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Rachakonda | రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. పంజాబ్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
యాదాద్రి ఆలయ పునఃప్రారంభం దిశగా వేగంగా పనులు పంచ కుండాత్మక యాగానికి యాగశాల నిర్మాణం పూర్తి భద్రతపై కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ మహేశ్ భగవత్ సమీక్ష యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభానికి సంబంధించిన పను