అడ్డగూడూరు/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు మహిళ లాకప్డెత్ కేసులో స్టేషన్కు చెందిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించార�
లాకప్ డెత్ కేసు | యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధ్యులపై పోలీస్శాఖ చర్యలు తీసుకుంది.
నగరంలో చిన్నారులతో భిక్షాటన ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం పోలీసులకు సమాచారం.. త్వరలో స్పెషల్ డ్రైవ్ ఏడుగురికి వెట్టి నుంచి విముక్తి సిటీబ్యూరో, జులై 3 (నమస్తే తెలంగాణ): వెట్టి చాకిరి నుంచి ఏడుగురు మైనర్లకు వి�
నకిలీ విత్తనాలు| రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన గోదాములపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. న�
హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని ఎల్బీ నగర్ జోన్ పోలీసు సిబ్బంది కుటుంబాలకు టీకా డ్రైవ్ను ఎల్బీ నగర్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో శుక్రవారం ప్రారంభించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష
కీసర, మే 7: పోలీసులు.. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు అందించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. కీసర పోలీస్ స్టేషన్లో నిర్మించిన అదనపు భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా సీ
ముగ్గురు ఇరాన్ ముఠా సభ్యులు అరెస్టు | నగరంలో వ్యాపారుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇరాన్ ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.
చర్లపల్లి, మే 31: లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. సోమవారం కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధి ఈసీఐఎల్ చౌరస్తాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. వా�
సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ) : కొందరు లాక్డౌన్ సమయంలో రోడ్లపై యథేచ్ఛగా చక్కర్లు కొడుతుంటే.. మరికొందరు మాస్కులు ధరించడం లేదు.. ఇంకొందరు భౌతికదూరాన్ని విస్మరిస్తున్నారు. ఇలా బాధ్యత మరిచి నిబంధనలను ఉల్ల