సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్)గా గజరావు భూపాల్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న జోయల్ డేవిస్ హైదరాబాద్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో గజరావు భూపాల్కు పోస్టింగ్ కల్
పోలీస్ యూనిఫామ్ ఎంతో గౌరవప్రదమైదని, బాధ్యతగా భావించి, పోలీసులు అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్లోని పోలీసు పరేడ్ గ్ర�
విధి నిర్వహణ, రోజు వారీగా ఎదరయ్యే ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ప్రతిఒక్కరికీ దైనందిన జీవితంలో శారీరక వ్యాయమం తప్పనిసరిగా ఉండాలని, అందులో పోలీసులకు ఇది మరింత కీలకమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష�
సైబరాబాద్లో నేరాలు భారీగా పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈసారి క్రైం రేట్ ఏకంగా 64 శాతం పెరిగి 14,830 కేసులు అధికంగా నమోదయ్యాయి. 2023లో 22,859 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 37,689 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో సైబర్ నేరాలలో 122 �
కేసుల విచారణను వేగవంతం చేసి, నిందితుల అరెస్టులో జాప్యం లేకుండా చూడాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. గురువారం బాలానగర్ జోన్కు సంబంధించి నిర్వహించిన క్రైమ్ సమీక్షా సమావేశంలో సీప
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 31 పోలీస్స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.7 కోట్ల 17లక్షల 82వేల 650 విలువ చేసే 2,380 కిలోల డ్రగ్స్ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీఎన్ఏబీ) డైరెక్టర్ సందీప�
ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభ కనబరుస్తూ, ప్రజలకు అందించే సేవలతో పోలీస్ సిబ్బందికి గుర్తిం పు లభిస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు.
సైబరాబాద్ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అల్వాల్, మాదాపూర్, నార్సింగి ఠాణాల ఎస్హెచ్లు వి.ఆనంద్ కిశోర్, ఎన్.తిరుపతి, వి.శివకు�
New Year Restrictions | న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో భాగ్యనగరం వాసులు 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2024 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ మేరకు హైదరాబాదీలు ఏర్పాట్లు చేసుకున్నార�
Cyberabad | సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుతం కేసులు పెరిగాయన్నారు. వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సంద�